కోవిడ్-19 బాధితులు హోం ఐసోలేషన్ లో పాటించాల్సిన మార్గదర్శకాలు

0
హోం ఐసోలేషన్ లో ఉంటున్న కోవిడ్-19 బాధితులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటిఆర్ సూచించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి,...

రేపు సూర్యాపేటకు రానున్న సీఎం కేసీఆర్, కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి పరామర్శ

0
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జూన్ 22, సోమవారం నాడు సూర్యపేటకు వస్తున్నారని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల...

ఏపీలో పెద్ద సంఖ్యలో కొత్త పింఛన్లు, 10 రోజుల్లోనే మంజూరు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలను నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

0
పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...

తెలంగాణలో 7 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు, ఒక్కరోజే 546 నమోదు

0
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 546 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 7 వేలు దాటింది. కొత్తగా నమోదైన...

ఏపీలో 8 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు, 101 కి చేరిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో మరో 491 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8 వేలు దాటింది. కొత్తగా నమోదైన 491 కేసులలో 390 స్థానిక కేసులు కాగా,...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, పదో తరగతి పరీక్షలు రద్దు

0
పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్...

తెలంగాణలో ఒక్కరోజే 546 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 546 కేసులతో కలిపి జూన్ 20, శనివారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7072...

రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న పీఎం మోదీ

0
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21, ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఢిల్లీ నుంచి పీఎం మోదీ ఈ ప్రసంగం చేయనున్నారు. ఈ ప్రసంగంలో యోగా విశిష్టత...

కరోనా చికిత్సకు ఫవిపిరవిర్‌ డ్రగ్, భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి

0
దేశంలో కరోనా విజృంభణతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ కరోనా నియంత్రణకు ఔషధం విడుదల చేసి...

ఏపీలో కొత్తగా 491 మందికి కరోనా నిర్ధారణ, 100 దాటిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 491 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 390 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 83, విదేశాల నుంచి వచ్చిన వారు...

కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు

0
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 19, శుక్రవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6526 కి చేరిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా‌ కేసుల సంఖ్య రోజురోజుకి...

ఇకపై అమెజాన్ ద్వారా మద్యం హోమ్ డెలివరీ, ఆ రాష్ట్రంలో గ్రీన్ సిగ్నల్

0
ఈ కామర్స్‌ సంస్థల్లో దిగ్గజమైన అమెజాన్‌ ఇకపై మద్యం హోమ్ డెలివరీ సేవలను కూడా అందించనుంది. దేశంలో ముందుగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా అమెజాన్ మద్యం హోం డెలివరీ...

సీబీఎస్ఈ 10,12 వ తరగతి పరీక్షలు రద్దయ్యే అవకాశం?

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో వాయిదా పడిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షలను జూలై...

“గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్” ప్రారంభించిన పీఎం మోదీ, రూ.50 వేల కోట్లతో ఉపాధి

0
వలస కార్మికులు, గ్రామీణ పౌరులకు జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా “గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్” కార్యక్రమాన్నికేంద్రప్రభుత్వం రూపొందించింది. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్ లోని ఖగారియా జిల్లాకు చెందిన...

రెండో విడత ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ ప్రారంభించిన సీఎం జగన్, వారి ఖాతాల్లోకి 24...

0
కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే వరుసగా వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం, వైఎస్ఆర్ వాహన మిత్ర, జగనన్న...

తెలంగాణ ఇద్దరు ఐపీఎస్ అధికారులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత బుధవారం నాడు ఓ ఐపీఎస్ అధికారికి కరోనా పాజిటివ్ గా...

పర్మిట్ ఫీజులు, రోడ్ ట్యాక్సులు రద్దు చేయాలి – పవన్ కళ్యాణ్

0
పర్మిట్ ఫీజులు, రోడ్ ట్యాక్సులు రద్దుచేసి టాక్సీల యజమానులు ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "లాక్‌డౌన్...

ఏపీలో కొత్తగా 96,568 మందికి పింఛన్లు, నేడే పింఛను కార్డుల పంపిణీ

0
గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలను నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే అర్హత ఉన్న ప్రతి...

ఏపీలో పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం?

0
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పదో తరగతిలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇప్పుడు 6 పేపర్లకు కుదించి జూలై 10...