భారత్ లో కరోనా విజృంభణ: ఒక్కరోజే 14516 కేసులు, 375 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. దీంతో దేశంలో పాజిటివ్ కేసులు సంఖ్య 4 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 14,516 కరోనా...
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం నాడు భక్తులకు దర్శనం రద్దు
సూర్యగ్రహణం కారణంగా జూన్ 21, ఆదివారం నాడు తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తునట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు ప్రకటించింది. ఆదివారం ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.38...
తెలంగాణలోపెరుగుతున్న కరోనా కేసులు, ఒక్కరోజే 499 నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 499 కేసులతో కలిపి జూన్ 19, శుక్రవారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6526...
టిఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్స్, కొరియర్ సేవలు ప్రారంభం
టిఎస్ ఆర్టీసీ పార్శిల్స్, కొరియర్, కార్గో సర్వీసు సేవలను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జూన్ 19, శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ లోని ట్రాన్స్ పోర్ట్ భవన్లో...
దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదు, యుద్ధనీతి : సీఎం కేసీఆర్
భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో...
రాజ్యసభ ఎన్నికలు: ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జూన్ 19, శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. సాయంత్రం 5 గంటలకు ఓట్ల...
కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, సీఎం కేసీఆర్ ప్రకటన
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరుఫున...
ఆదివారం నుంచి ఆ ప్రాంతాల్లో వారం రోజుల పాటు లాక్డౌన్
అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అనంతపురం, యాడికి, పామిడి, తాడిపత్రి,...
రూ. 50 వేల కోట్లతో “గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్”, జూన్ 20న ప్రారంభం
దేశవ్యాప్తంగా రెండు నెలల పాటుగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పలు నగరాల నుంచి పెద్ద ఎత్తున స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికులు, గ్రామీణ పౌరులకు జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా “గరీబ్...
క్షిణించిన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ కి జూన్ 17 న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కాగా కరోనాతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షిణించినట్టు ఢిల్లీ వైద్య...
భారత-చైనా సరిహద్దు పరిస్థితులపై జరిగే అఖిలపక్ష భేటీలో పాల్గొననున్న 20 పార్టీలు
భారత-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి, ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ...
ఒంగోలులో 14 రోజులు పూర్తిస్థాయి లాక్డౌన్, కలెక్టర్ ఉత్తర్వులు
ఒంగోలు పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో మరోసారి కఠిన నిబంధనలు అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల అనంతరం ఒంగోలు పట్టణాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటిస్తూ జిల్లా...
ఏపీలో ఒక్కరోజే 465 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 465 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 376 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 70, విదేశాల నుంచి వచ్చిన వారు...
పంజాగుట్టలో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన మంత్రులు
పంజాగుట్టలో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ని జూన్ 19, శుక్రవారం నాడు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే దానం...
గిరిజనుల ప్రాంతాల్లో టీచర్ పోస్టులపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. గిరిజన ప్రాంతాలలోని టీచర్ ఉద్యోగాలన్నీ గిరిజనులతోనే భర్తీ చేయాలంటూ టీడీపీ ప్రభుత్వం...
తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు? పరీక్షలు లేకుండానే పట్టాలు?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిగ్రీ, పీజీ పరీక్షలు విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం...
దేశంలో కరోనా విజృంభణ: ఒక్కరోజే 13,586 కేసులు, 336 మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో దేశంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 13,586 కరోనా పాజిటివ్ కేసులు, 336...
ప్రముఖ మలయాళీ దర్శకుడు సాచీ కన్నుమూత
ప్రముఖ మలయాళ దర్శకుడు సాచీ కన్నుమూశారు. ఆయన వయస్సు 48 సంవత్సరాలు. జూన్ 16న గుండెపోటు రావడంతో కేరళలోని త్రిస్సూర్లో జూబ్లి మిషన్ ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్పై...
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం, బరిలో ఐదుగురు
దేశంలో 8 రాష్ట్రాల్లోని 19 రాజ్యసభ స్థానాలకు జూన్ 19, శుక్రవారం ఉదయం 9 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగు స్థానాలకు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు,...
నేడు పీఎం మోదీ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్
భారత్-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం సరిహద్దుల్లో...






















































