తెలంగాణలో కొత్తగా 872 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 872 కేసులతో కలిపి జూన్ 22, సోమవారం నాటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8674 కి...

ఒక్కరోజే 2710 కరోనా కేసులు, 37 మరణాలు నమోదు

0
తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జూన్ 22, సోమవారం నాడు కొత్తగా 2710 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా చెన్నై నగరంలో 1487 కేసులు నమోదయ్యాయి. దీంతో...

ఏపీలో 9 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు, ఇప్పటికి 4435 మంది డిశ్చార్జ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 443 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 22, సోమవారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9372 కు చేరింది. కొత్తగా నమోదైన 443...

వచ్చే 90 రోజుల్లో ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్, పరీక్షలు చేయాలి – సీఎం వైఎస్...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 22, సోమవారం నాడు క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వచ్చే 90 రోజుల్లో ప్రతి...

వరల్డ్‌ టాప్‌-10 ధనవంతుల జాబితాలో చేరిన ముకేశ్‌ అంబానీ

0
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరో ఘనత సాధించారు. తాజాగా ఆయన ప్రపంచంలోని టాప్‌-10 ధనవంతుల జాబితాలోకి చేరారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మార్కెట్ విలువ రూ.64.5 బిలియన్‌ డాలర్లు దాటడంతో...

లాక్‌డౌన్ ముందు–తర్వాత: తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య

0
తెలంగాణ రాష్ట్రంలో ‌గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 21, ఆదివారం నాటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...

జూన్ 25 నుండి ఆగస్టు 15 వ‌ర‌కు ఆర‌వ విడ‌త హ‌రిత‌హారం కార్యక్రమం –...

0
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుండి ఆగ‌ష్టు 15 వ‌ర‌కు ఆర‌వ విడ‌త హరితహారం కార్యక్రమాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌ రామారావు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని 25న‌...

మొహమాటం లేకుండా భావాలు వ్యక్తపరచడం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మొహమాటం లేకుండా భావాలు వ్యక్తపరచడం ఎలా” అనే అంశం గురించి వివరించారు. ఎప్పుడైనా మనం అనుకున్న విషయాన్ని ఎదుటివారికి...

కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్, సహాయం అందజేత

0
భారత్‌-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ ‌బిక్కుమల్ల సంతోష్‌ బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ...

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్స్ ఖరారు

0
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి‌ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే పదోతరగతి చదివిన విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో పాఠశాలల్లో...

ఏపీలో కొత్తగా 443 మందికి కరోనా నిర్ధారణ, 111 కి చేరిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 443 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 392 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 44, విదేశాల నుంచి వచ్చిన వారు...

తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ‘దోస్త్ 2020-21’ షెడ్యూల్ విడుదల

0
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు 2020-21 సంవత్సరానికి గానూ దోస్త్ నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి...

లాక్‌డౌన్ ముందు – లాక్‌డౌన్ తర్వాత తెలంగాణలో కరోనా కేసులు వివరాలు

0
తెలంగాణ రాష్ట్రంలో ‌గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 21, ఆదివారం నాటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...

గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఈ రోజు భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం...

కరోనా సోకితే అర్చకులను హేళన చేయడం సరికాదు – చిలుకూరు అర్చకుడు రంగరాజన్

0
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో చిలుకూరి బాలాజీ ఆలయంలో మరికొన్ని రోజులు వరకు భక్తులకు దర్శనాలు ఉండవని ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ తెలిపారు. అహాబిలం లక్ష్మీ నరసింహాస్వామి వారి దేవాలయంలో ఉండే అర్చక...

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

0
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకున్న నేపధ్యంలో జూన్ 21, ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుధ వ్యవస్థ పెంచడం, నూతన, అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయడం వంటి అంశాలకు...

వరుసగా 16 వ రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

0
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 16 వ రోజు కూడా పెరిగాయి. ఏప్రిల్ 2002 లో ధరలపై నియంత్రణ ఎత్తివేసిన అనంతరం ఆయిల్ కంపెనీలు వరుసగా 16 రోజుల పాటు ధరలు...

గత 24 గంటల్లో 14,821 కరోనా కేసులు, 445 మరణాలు నమోదు

0
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 14,821 కరోనా పాజిటివ్ కేసులు, 445 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో జూన్ 22, సోమవారం...

ఆగస్టులో 16,208 పోస్టుల భర్తీకి రాత పరీక్షలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి ఆగస్టులో రాత పరీక్షలు జరగనున్నాయి. సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలకు ఆగస్టు 9 వ తేదీ నుంచి 14...

తెలంగాణ రాష్ట్రంలో మరో 730 కరోనా కేసులు, 210 కి చేరిన మరణాలు

0
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 730 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 730 కేసులతో కలిపి జూన్ 21,...