తెలంగాణలో కొత్తగా 143 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 113 కి చేరిన...
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అన్ని కూడా రాష్ట్రానికి సంబంధించినవే. కాగా కొత్తగా నమోదైన 143 కేసులతో...
పర్యావరణం కంటికి కనిపించని విలువైన సంపద – పవన్
పంచభూతాలను కాపాడుకుందామని, పర్యావరణ పరిరక్షణ జనసేన మూల సిద్ధాంతమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నేడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ ప్రేమికులందరికీ పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలిపారు. ఈ...
20 మంది మెట్రోరైల్ సిబ్బందికి కరోనా పాజిటివ్
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల తర్వాత ఢిల్లీలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఢిల్లీలో ఇప్పటికే 25,004 కరోనా కేసులు నమోదవగా, 9898 మంది కోలుకున్నారు, 659 మంది మరణించారు. ఈ నేపథ్యంలో...
ఒక్క రోజే 1438 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1438...
జీహెచ్ఎంసీ పరిధిలో 159 ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లు కూడా పెరుగుతున్నాయి. జూన్ 3, బుధవారం నాటికి నగరంలో...
మహారాష్ట్రలో 80 వేలు దాటిన కరోనా కేసులు, ఒక్కరోజే 139 మృతి
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తుంది. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జూన్ 5, శుక్రవారం నాటికి మహారాష్ట్రలో కరోనా పాజిటివ్...
కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ఆలయాల్లో భక్తులకు దర్శనాలు ఉండవు – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో భక్తుల దర్శనాలకు ఆలయాలు తెరిచే విషయమై జూన్ 5, శుక్రవారం నాడు అరణ్య భవన్ లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులతో...
కరోనా: దేవాలయాలు సహా ఇతర ప్రార్థనా స్థలాల్లో పాటించాల్సిన నియమాలు ఇవే…
కంటైన్మెంట్ జోన్లలో మినహా ఈ నెల 8వ తేదీ నుంచి మతపరమైన ప్రదేశాలు/ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే....
జూన్ 8 నుంచి తెలంగాణలో దేవాలయాలు, షాపింగ్ మాల్స్ కు అనుమతి
దేశవ్యాప్తంగా అన్ని కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ఇటీవలే కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో ఇప్పటివరకు నిషేదించిన పలు కార్యకలాపాలను దశలవారీగా(ఫేజ్-1,...
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మే 31 న జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష-2020ని వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే 2020 సంవత్సరానికి పరీక్షల...
గ్రామాల్లో పల్లెప్రగతి పనులపై సీఎస్ సోమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జూన్ 5, శుక్రవారం నాడు పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ రఘునందన్ రావులతో కలిసి కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో...
హైదరాబాద్ లో 159 ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు, జోన్స్ వారీగా వివరాలు
హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. జూన్ 3, బుధవారం నాటికి నగరంలో 159 కంటైన్మెంట్ జోన్లు గుర్తించినట్టుగా...
ఏపీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై రెండ్రోజుల్లో నిర్ణయం?
లాక్డౌన్ అమలులో తాజా సడలింపుల నేపథ్యంలో జూన్ 8 నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు రాష్ట్రాల మధ్య బస్సులు తిప్పేందుకు అనుమతి కోసం ఆంధ్రప్రదేశ్...
జూన్ 11 నుంచి భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం, మార్గదర్శకాలు విడుదల
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గత రెండు నెలలకు పైగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలో...
దేశంలో ఒక్కరోజే 9851 కరోనా కేసులు, 273 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 9851 కరోనా పాజిటివ్ కేసులు,...
ఏపీలో కొత్తగా 138 కరోనా కేసులు నమోదు, 73 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 138 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 50 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల...
ఒంగోలు పట్టణంలో స్వల్ప భూకంపం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జూన్ 5, శుక్రవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 10.15 గంటలకు రెండు సెకండ్ల పాటుగా భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు...
జూన్ 8 నుంచి ప్రార్థనా స్థలాల్లో ప్రజలకు అనుమతి, పాటించాల్సిన రూల్స్ ఇవే…
దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లలో మినహా ఈ నెల 8వ తేదీ నుంచి మతపరమైన ప్రదేశాలు / ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అనుమతి...
తెలంగాణ: జూన్ 8 నుంచి షాపింగ్ మాల్స్,రెస్టారెంట్లకు అనుమతి
దేశంలో అన్ని కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ఇటీవలే కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో ఇప్పటివరకు నిషేదించిన పలు కార్యకలాపాలను దశలవారీగా(ఫేజ్-1,...
తెలంగాణలో కొత్తగా 127 కరోనా కేసులు, 105 కి చేరిన మరణాలు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అన్ని కూడా రాష్ట్రానికి సంబంధించినవే. కాగా కొత్తగా నమోదైన 127 కేసులతో...




















































