ఆ ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా లేదు…

0
దేశంలో ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఇప్పుడు ఐదు రాష్ట్రాలు కరోనా రహిత రాష్ట్రాలుగా మారాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డిఓఎన్ఈఆర్) సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఏప్రిల్ 27,...

కరోనా చర్యల పర్యవేక్షణకు ఖైరతాబాద్ జోన్ లో కేంద్ర‌ బృందం పర్యటన

0
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) ను కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు పంపించిన సంగతి తెలిసిందే. జ‌ల‌శ‌క్తి...

కరోనాపై తప్పుడు సమాచారం, వదంతులు…కానీ అసలు నిజాలివే

0
తాజాగా సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై పలు రకాల తప్పుడు సమాచారం, వదంతులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రచారంలో ఉన్న కొన్ని పోస్టులు మరియు వాటి గురించిన అసలు నిజాలపై నిజ నిర్ధారణ...

అలవాట్లు వ్యసనాలుగా మారకుండా ఏం చేయాలి? – డా. బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “అలవాట్లు వ్యసనాలుగా మారకుండా ఏం చేయాలి?” అనే అంశం గురించి వివరించారు. అభిమానులు, వీక్షకుల నుంచి అలవాట్లు, ప్రవర్తన...

కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పొడిగింపు?

0
కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం తదితర అంశాలపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల సీఎంలతో ఈ రోజు ప్రధాని నరేంద్ర...

ఏపీలో అత్యవసర పనుల కోసం “ఈ-పాస్” తీసుకోవడం ఎలా?

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీవరకు లాక్‌డౌన్ ను పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

దేశంలో 877 కరోనా మరణాలు, 28 వేల చేరువలో పాజిటివ్ కేసులు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 27, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...

సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, లాక్‌డౌన్ పై కీలక నిర్ణయాలు?

0
దేశంలో ఏప్రిల్ 27, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,892 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు...

ఏపీలో గత 24 గంటల్లో 80 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ, మొత్తం సంఖ్య...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి మరింతగా విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1100 దాటింది. ఏప్రిల్ 27, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1177 కు...

ప్రధానితో చర్చ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత – సీఎం కేసీఆర్

0
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు, ప్రజలకు అందే సహాయక కార్యక్రమాలు తదితర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 26, ఆదివారం నాడు ప్రగతి భవన్ లో...

20 ఏండ్ల “టిఆర్ఎస్” … పార్టీ జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్

0
తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ‌ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఏప్రిల్ 27, 2001 న సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ నేటితో 20 ఏండ్లు పూర్తీ...

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నారా లోకేష్ లేఖ

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ...

యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు, జూన్‌ 30 వరకు మీటింగ్స్ రద్దు

0
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 25, శనివారం సాయంత్రానికి 1778 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 26 మంది మరణించారు. కరోనా మహమ్మారి రాష్ట్రంలో మరింతగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...

లాక్‌డౌన్ సమయంలో మందుబాబుల కష్టాలు

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో మందు షాపులను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మందుబాబుల పడే కష్టాలను సరదా స్కిట్ రూపంలో...

గచ్చిబౌలి కరోనా ప్రత్యేక ఆసుపత్రిని (టిమ్స్) తనిఖీ చేసిన కేంద్ర బృందం

0
రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం (ఐఎంసీటి) ఏప్రిల్ 25, శనివారం నాడు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు....

ఇంట్లోనే స్ట్రాబెర్రీ ఐస్‌డ్ టీ ఎలా తయారు చేసుకోవాలి?

0
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...

ఓయూ డిగ్రీ, పీజీ కోర్సుల ఫలితాలు విడుదల

0
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలోని డిగ్రీ, పీజీ కోర్సుల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. బీఏ,...

మద్యం షాపులకు నో పర్మిషన్… అలాగే సెలూన్స్, రెస్టారెంట్‌ లకు కూడా ..

0
తాజాగా లాక్‌డౌన్ సడలింపులలో భాగంగా మున్సిపల్ కార్పోరేషన్స్, మున్సిపాలిటీల పరిధిలో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయినా దుకాణాలను తెరిచేందుకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే...

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్

0
ఏప్రిల్ 25, శనివారం నాడు ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్బంగా పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు, పశు వైద్యుల ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని విద్యానగర్ లో గల రెడ్ క్రాస్ సంస్థ...

మహారాష్ట్రలో 6817 కరోనా కేసులు, 301 మరణాలు

0
భారత్ లో రోజురోజుకి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే 6,817 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....