ముస్లిం కరోనా పేషంట్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ముస్లిం కరోనా పేషంట్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రంజాన్ మాసంలో ముస్లింలు నెల...
ఏపీలో 1000 దాటినా కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి మరింతగా విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. ఏప్రిల్ 25, శనివారం మధ్యాహ్నానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016 కు...
వైఎస్ఆర్ జయంతి రోజున 27 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీపై ఏప్రిల్ 24, శుక్రవారం నాడు కీలక ప్రకటన చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి...
తమిళనాడులో కీలక నిర్ణయం, 5 నగరాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్
తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకి కోవిడ్-19 (కరోనా వైరస్) మరింతగా విజృంభిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 1755 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఈ వైరస్ వలన 22 మంది మరణించారు. ఈ నేపథ్యంలో కరోనా...
లాక్డౌన్ లో మరికొన్ని సడలింపులు, కేంద్రం ఉత్తర్వులు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఏప్రిల్ 20...
కరోనా నేపథ్యంలో తెలంగాణకు కేంద్ర బృందం రాక
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలకు మరో నాలుగు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ (ఐఎంసీటి) ను కేంద్ర...
తెలంగాణలో 983, ఏపీలో 955 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దీంతో రెండు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 24, శుక్రవారం సాయంత్రానికి కరోనా...
హైదరాబాద్ లో కరోనా నియంత్రణపై ఎమ్మెల్యేలతో తలసాని సమావేశం
హైదరాబాద్ నగర పరిధిలో కరోనా నియంత్రణ చర్యలు, బియ్యం పంపిణీ, వలస కూలీల సమస్యలు తదితర అంశాలపై పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ...
సిద్దిపేటకు గోదారి…రంగనాయక సాగర్ ప్రాజెక్టు ప్రారంభం
సిద్దిపేట జిల్లాలోకి గోదావరి నీళ్ళొచ్చాయి. రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాల ఎత్తిపోత ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివారులో కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏడో దశ రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు...
తెలంగాణలో 300 అన్నపూర్ణ కేంద్రాలు, రోజు 2 లక్షల మందికి భోజనం
తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం భోజనాన్ని...
సౌదీలో 11 మంది భారతీయులు కరోనాతో మృతి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియాద్లోని భారత రాయబార కార్యాలయం సమాచారం ప్రకారం సౌదీ అరేబియాలో మొత్తం 11మంది భారతీయులు కరోనా వైరస్...
‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకం ప్రారంభం, ఖాతాల్లోకి రూ.1,400 కోట్లు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్ 24, శుక్రవారం నాడు ‘వైఎస్సార్ సున్నా వడ్డీ' పథకాన్ని ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా ఈ పథకాన్నిప్రారంభించి నగదు...
సర్పంచులతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్, కీలక సూచనలు
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచులతో ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 24, శుక్రవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్...
రైతు సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉపవాస దీక్ష
నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉపవాస దీక్ష చేపట్టారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో...
ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లోనే కరోనా కేసులు ఎక్కువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 893 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే నమోదైన 893 కరోనా కేసుల్లో అత్యధికంగా నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన...
అద్దె వసూళ్లపై వేధిస్తే కఠిన చర్యలు, తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు
లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్, మే నెలలకు ఇంటి కిరాయిదారులను యజమానులు ఇబ్బంది పెట్టొద్దని, ఆ తర్వాత వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం ఇవ్వాలి, మరియు వడ్డీ వసూలు చేయకూడదని తెలంగాణ...
శ్రీకాళహస్తి రెడ్ జోన్ లోకి … పూర్తిస్థాయి లాక్డౌన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో శ్రీకాళహస్తి పట్టణంలోనే అత్యధిక కేసులు నమోదు కావడంతో పట్టణం మొత్తాన్ని రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చారు. కరోనా...
కరోనా నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగించింది. దేశ ఆర్ధిక వ్యవస్థపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ...
లాక్డౌన్ లో మరికొన్ని మినహాయింపులు, కేంద్రం ప్రకటన
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఏప్రిల్ 20...
లాక్డౌన్ పూర్తయ్యాక నా వాహనంలో మధ్యప్రదేశ్ పంపిస్తా.. గర్భిణికి హరీష్ రావు భరోసా
సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్న రాష్ట్రేతర వలస కుటుంబీకులను ఏప్రిల్ 23, గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా లాక్డౌన్...






















































