బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత

0
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అరుదైన కాన్సర్ తో బాధపడ్డారు. పెద్ద‌పేగు సంబంధిత వ్యాధితో ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో...

రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నతెలంగాణ – సీఎం కేసీఆర్

0
యాసంగి పంటల కొనుగోలు, వానాకాలం సాగు ఏర్పాట్లు, ఎరువుల లభ్యత, గోదాములు-రైతు వేదికల నిర్మాణం, పంటలకు మద్దతు ధర రాబట్టే విధానం, పౌర సరఫరాల సంస్థ కార్యకలాపాలను విస్తరించడం, రైతుబంధు సమతిలను క్రియాశీలం...

దేశంలో 31వేలు దాటినా కరోనా కేసులు, 1000 కి పైగా మరణాలు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 29, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 31,332...

“వాల్ నట్-బర్పీ స్వీట్” తయారు చేసుకోవడం ఎలా?

0
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...

పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం, లాక్‌డౌన్‌ ముగిసిన రెండు వారాలకే…

0
కోవిడ్-19 మరియు మధ్యాహ్నం భోజన కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై చర్చించడానికి కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్రా అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఏప్రిల్ 28, మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్‌...

జీహెఛ్ఎంసీ కోవిడ్-19 కంట్రోల్ రూం సందర్శించిన కేంద్రబృందం

0
కరోనా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు గత నాలుగు రోజులుగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జలశక్తి శాఖ అదనపు...

కరోనాపై స్పెషల్ సాంగ్ ఆవిష్కరించిన మంత్రి కేటిఆర్

0
కరోనాపై చేస్తున్న పోరాటంలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణలో అతిపెద్ద పాత్ర పోషిస్తున్న ఈ సిబ్బంది సేవల్ని వివరిస్తూ...

కరోనా ఎఫెక్ట్: ఇక ఆ పోలీసులకు కొన్నిరోజులు సెలవులు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటికే 8,590 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1282 మంది కోలుకోగా, 369 మంది మృతిచెందారు. దేశంలో నమోదైన...

మనుషుల్లో కలిగే భయాలపై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘భయం’ అనే అంశం గురించి వివరించారు. మనుషులకు సాధారణంగా 101 రకాల భయాలుంటాయని మానసిక శాస్త్రవేత్తలు చెప్పారన్నారు. ముఖ్యంగా చిన్నప్పటినుంచి పిల్లల్లో భయాలు...

‘జగనన్న విద్యాదీవెన’ కింద రూ.4,000 కోట్లకు పైగా విడుదల -సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఇప్పటికే అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న వసతి దీవెన పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన"...

ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తుంది. ఏప్రిల్ 28, మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1259 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో...

నరసరావుపేటలో ఏప్రిల్ 29, 30 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌

0
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 254 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలోని నరసరావుపేటలో కరోనా కేసులు పెరుగుతుండడంతో 48 గంటల పాటు పూర్తిస్థాయి...

కరోనా మరణాల సంఖ్య 70వేలకు చేరొచ్చు- డోనాల్డ్ ట్రంప్‌

0
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం గత 24 గంటల్లో అమెరికాలో కరోనా వైరస్ వలన 1303 మంది మరణించారు. మరోవైపు...

ఏపీలో కొత్తగా మరో 82 మందికి కరోనా నిర్ధారణ, 1259 కి చేరిన పాజిటివ్...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1200 దాటింది. ఏప్రిల్ 28, మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1259 కు చేరినట్టు...

కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ…గాంధీ ఆసుపత్రికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

0
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి...

కరోనాపై సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు విమర్శలు

0
రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 27, సోమవారం నాడు ప్రసంగించిన...

రాష్ట్రంలో 21 జిల్లాల్లో కరోనా యాక్టీవ్ కేసులు లేవు – సీఎం కేసీఆర్

0
ఏప్రిల్ 27, సోమవారం నాడు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల...

కరోనా నేపథ్యంలో గాంధీ హాస్పిటల్ ను సందర్శించిన కేంద్ర బృందం

0
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) ను కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ...

దేశంలో అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే – సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 27, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1177 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1177 పాజిటివ్...

కరోనా టెస్ట్: చైనా ర్యాపిడ్ కిట్స్ పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన

0
కరోనా నివారణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రప్రభుత్వాలు నిర్వహించదలిచిన కరోనా ర్యాపిడ్‌ టెస్టులను నిలిపివేయాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...