తెలంగాణలో కరోనా: కొత్తగా 354 పాజిటివ్ కేసులు, 427 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 354 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆగస్టు 23, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...

ఏపీలో కరోనా: కొత్తగా 1002 కరోనా పాజిటివ్ కేసులు, 12 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 47,972 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...

జీహెచ్‌ఎంసీలో స్పెషల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ డ్రైవ్, వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన సీఎస్

0
జీహెఛ్ఎంసీ మరియు కంటోన్మెంట్ పరిధిలో ప్రారంభమైన ప్రత్యేక మాప్ అప్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించే నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఖైరతాబాద్...

టంగుటూరి ప్రకాశం పంతులు దేశభక్తి, త్యాగనిరతిని యువత ఆదర్శంగా తీసుకోవాలి : వెంకయ్య నాయుడు

0
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలిముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఆంధ్రకేసరిగా ప్రఖ్యాతి గాంచిన వారి ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతిని...

రేపు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం, దళితబంధుపై దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్

0
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రేపు (ఆగస్టు 24, మంగళవారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ...

దేశంలో కరోనా రికవరీ రేటు 97.63 శాతం, మరణాల రేటు 1.34 శాతం

0
దేశంలో కొత్తగా 25,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 160 రోజుల్లో నమోదైన రోజువారీ కరోనా కేసుల్లో ఇదే తక్కువ. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,49,306...

తెలంగాణలో 94695 రైతుల ఖాతాలలో రూ.275.31 కోట్ల రుణమాఫీ నిధులు జమ

0
తెలంగాణలో ఆగస్టు 16 నుండి రెండో విడత రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ విడతలో రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలున్న రైతుల రుణాలను తెలంగాణ...

మణిపూర్ కొత్త గవర్నర్‌ గా నియమితులైన తమిళనాడు బీజేపీ నాయకుడు లా గణేశన్

0
తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుడు లా గణేశన్‌ మణిపూర్ రాష్ట్ర నూతన గవర్నర్‌ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు...

బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర మరోసారి వాయిదా

0
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగస్టు 24వ తేదీ నుండి హైదరాబాద్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి “ప్రజా సంగ్రామ యాత్ర” పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్టు...

రాష్ట్రాల వద్ద అందుబాటులో 3.44 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు

0
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు, వినియోగం వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ...

టీఎస్ఆర్టీసీ ఆర్థికాంశాలపై మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష, రోజుకు 9 కోట్ల ఆదాయం

0
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీ ఆర్థికాంశాలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై అధికారులను వివరాలు...

మహారాష్ట్రలో ఒకేరోజులో 4141 కరోనా కేసులు, 145 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం కొత్తగా 4,141 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 64,24,651 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...

శాశ్వతమైన ఆస్తిని సంపాదించుకున్నావా? : డాక్టర్ జాన్ వెస్లీ

0
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్‌ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...

దేశంలో కొత్తగా కోలుకున్న 38487 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.57 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే గత 56 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 30,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...

భారతీయ సంప్రదాయంలో తాంబూలానికి గల విశిష్టత ఏంటి?

0
డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో...

స్వేచ్చని దుర్వినియోగపరుస్తున్నావా? – Raja Faith Ministries

0
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే 'రక్షా బంధన్’ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా వుండాలని ఆడబిడ్డలు తమ...

కేరళలో ఒకేరోజులో కొత్తగా 17106 కరోనా పాజిటివ్ కేసులు, 83 మరణాలు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 17,106 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో ఆగస్టు...

ఆఫ్ఘానిస్థాన్‌లో చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు

0
తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆఫ్ఘానిస్థాన్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు ఎవరైనా ఉంటే వారిని...

జీహెఛ్ఎంసీ పరిధిలో ఆగస్టు 23 నుండి ప్రత్యేక కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ : సీఎస్

0
జీహెఛ్ఎంసీ మరియు కంటోన్మెంట్ ఏరియాలలో ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం బి.ఆర్.కె.ఆర్. భవన్‌లో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి, జీహెఛ్ఎంసీ కమిషనర్,...