ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటండి, అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి పిలుపు
ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి జన్మదినం ఆగస్టు 22. తమ అభిమాన నటుడి జన్మదినం సందర్భంగా కొత్త సినిమాల అప్ డేట్స్ రావడంతో ట్వీట్లు, స్పెషల్ డిజైన్స్ పోస్టులతో సోషల్ మీడియాలో అభిమానులు...
వచ్చే హుజూరాబాద్ ఉపఎన్నికలో నిరుద్యోగుల చేత వందల సంఖ్యలో నామినేషన్లు : వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో నిరుద్యోగుల చేత వందల సంఖ్యలో నామినేషన్లు వేయించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించిందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...
తెలంగాణలో కొత్తగా 364 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 364 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో ఆగస్టు 21, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,758 కి,...
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్ రావు ఎన్నిక
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్య కమిటీ శనివారం నాడు ప్రకటించింది....
ఏపీలో గత 24 గంటల్లో 61678 కరోనా పరీక్షలు, 1217 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 21, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,01,255 కు...
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై నమ్మకమైన సమాచారం అందిస్తే రూ.5 లక్షలు బహుమానం, సీబీఐ ప్రకటన
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురి అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు....
దేశంలో 3 లక్షలకుపైగా కోవిడ్-19 యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.54 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 34,457 కరోనా కేసులు నమోదవడంతో ఆగస్టు 21, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
రాష్ట్రంలో అప్పులు లేని రైతులను చూడాలనేదే ప్రభుత్వం సంకల్పం : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రైతుల శ్రేయస్సు పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో అప్పులు లేని రైతులను చూడాలనేదే ప్రభుత్వం సంకల్పమని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. శ్రీశైలం దేవాలయం ఈవోగా ఎస్.లవన్నను నియమించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా హెచ్.వి...
దేశంలో జైకోవ్-డి కోవిడ్-19 వ్యాక్సిన్ కు అనుమతి, 12 ఏళ్లు దాటిన వారికీ అందుబాటులోకి...
దేశంలో త్వరలో మరో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జైడస్ క్యాడిలా సంస్థ పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన "జైకోవ్-డి" అనే కోవిడ్-19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్...
బొబ్బిలి రాజా సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...
అనంతపురంలో విషాదం, కొండపై నుండి జారిపడి పూజారి మృతి
ఏపీలోని అనంతపురం జిల్లా శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి అప్పా పాపయ్య మృతి చెందాడు. కొండపై స్వామివారికి పూజలు...
తెలంగాణలో కొనసాగుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర కొనసాగుతుంది. శనివారం ముందుగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహా స్వామివారిని కేంద్రమంత్రి కిషన్...
కేరళలో 24 గంటల్లో కొత్తగా 20224 పాజిటివ్ కేసులు, 99 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,19,385 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 20,224 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
ఏపీలో నైట్ కర్ఫ్యూ సెప్టెంబర్ 4 వరకు పొడిగింపు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు ఉన్న నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తునట్టు ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ సెప్టెంబర్ 4వ తేదీ వరకు...
సీడ్ బాల్స్ తో గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు: ఎంపీ సంతోష్, మంత్రి శ్రీనివాస్...
సమైక్య పాలనలో వలసలకు ఆకలి చావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వయం పాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న...
హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేంద్రం, 3 నెలల్లోనే నా కల సాకారం: సీజేఐ...
తెలంగాణ రాష్ట్రానికి, అదే విధంగా హైదరాబాద్ నగరానికి ఈ రోజు మరొక ముఖ్యమైన మరియు చారిత్రాత్మకమైన రోజు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని...
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఇందిరా శోభన్ కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి...
హైదరాబాద్ సిటీకి వాటర్ ప్లస్ గుర్తింపు, హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ మహానగరానికి మరో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం నుండి స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) యొక్క ప్రతిష్టాత్మకమైన "వాటర్ ప్లస్" హోదాను హైదరాబాద్ పొందింది. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం నుంచి వాటర్...
ఏపీలో కొత్తగా 1435 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1435 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 20, శుక్రవారం ఉదయం 10 గంటల...




















































