తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 359 కరోనా కేసులు, 494 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 359 కేసులు నమోదవడంతో ఆగస్టు 20, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,394 కి...

దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…

0
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 36,571 కేసులు, 540 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,23,58,829 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,33,589...

తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 1.66 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 19, గురువారం నాడు 1,30,428 మందికి మొదటి డోస్, 33,241 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 1,63,669...

తెలంగాణలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ : పైలట్‌ ప్రాజెక్టుగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభం

0
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై గురువారం నాడు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి...

రేషన్ కార్డుల ఈ-కేవైసీ: గ్రామ, వార్డు వాలంటీర్స్, రేషన్‌ డీలర్ల వద్ద కూడా నమోదు

0
రేషన్ కార్డుల ఈ-కేవైసీ నమోదు గ్రామ/వార్డు వాలంటీర్ వద్ద కూడా చేయించుకోవచ్చని, అందరూ ఆధార్ కేంద్రాలకు క్యూ కట్టాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర సివిల్ సప్లైస్ కమీషనర్ కోన శశిధర్ తెలిపారు....

ప్రతిపక్ష పార్టీల నేతలతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్చువల్ సమావేశం

0
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం సాయంత్రం పలు ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. వర్చువల్‌ గా జరగనున్న సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి...

కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 21116 పాజిటివ్ కేసులు, 197 మరణాలు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 21,116 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో ఆగస్టు...

నాలుగురోజులలో 61752 మంది రైతులకు రూ.175.96 కోట్ల రుణమాఫీ : మంత్రి నిరంజన్ రెడ్డి

0
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి రెండో విడత రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ విడతలో భాగంగా ఆగస్టు 30వ తేదీ వరకు రూ.25 వేల నుండి రూ.50...

రాబోయే 10-15 రోజుల్లో హైదరాబాద్ ను 100% కోవిడ్ వాక్సినేషన్ నగరంగా చేసేందుకు కసరత్తు

0
రాబోయే 10-15 రోజుల్లో హైదరాబాద్ ను 100% కోవిడ్ వాక్సినేషన్ జరిగిన నగరంగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, జీహెఛ్ఎంసీ కమీషనర్, జీహెఛ్ఎంసీ...

తెలంగాణలో కరోనా: కొత్తగా 409 పాజిటివ్ కేసులు, 453 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 409 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆగస్టు 19, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...

సీఎం వైఎస్ జగన్ ను కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

0
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి గురువారం నాడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం...

ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్లను తక్షణమే ఆదుకోవాలి, సీఎం జగన్ కు నారా...

0
రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు....

ఏపీలో కొత్తగా 1501 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 67,716 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...

రాష్ట్రంలోని అనాధ పిల్లలకు బంగారు భవిష్యత్ అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తలసాని

0
రాష్ట్రంలోని అనాధ పిల్లలకు బంగారు భవిష్యత్ ను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం...

ప్రభుత్వ విప్‌గా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నియామకం, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన...

0
వైఎస్సార్సీపీ నాయకుడు, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని ప్రభుత్వ విప్‌ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. చిర్ల జగ్గిరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా...

టీ20 ప్రపంచ కప్-2021: 15 మందితో కూడిన ఆస్ట్రేలియా జట్టు ఇదే…

0
టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగనున్న విషయం తెలిసిందే. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ ను కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్...

దేశంలో కొత్తగా కోలుకున్న 39157 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.53 శాతం

0
భారత్ లో రోజువారీ కరోనా పాజీటివిటీ రేటు, యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ పాజీటివిటీ రేటు (1.94%) ఉండగా, వరుసగా 24 రోజులుగా 3 శాతం కన్నా తక్కువగా...

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటన, తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఇద్దరు...

0
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం నాడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2021 కు ఎంపికైన ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 44 మంది ఉపాధ్యాయులను ఈ పురస్కారాలకు కేంద్ర ప్రభుత్వం...

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి పేర్లు సిఫార‌సు

0
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు నూతన న్యాయమూర్తులుగా(జడ్జిలు) ఏడుగురు పేర్లను సిఫార్సు చేసింది. బుధవారం నాడు సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై ఈ నియామకాలపై...

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తొమ్మిది మంది పేర్లు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు

0
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం నాడు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) నియామకం కోసం తొమ్మిది పేర్లను సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం సమావేశమై ఈ...