ఏపీలో తొలి విడతలో రూ.140 కోట్లతో 4530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం : సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఐటీ శాఖ, డిజిటల్ లైబ్రరీలపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తొలి విడతలో భాగంగా 4,530...
టోక్యో ఒలింపిక్స్ : సెమీస్ దూసుకెళ్లిన భారత్ రెజ్లర్లు రవికుమార్ దహియా, దీపక్ పునియా
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత రెజ్లింగ్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బుధవారం ఉదయం జరిగిన పోటీల్లో భారత్ రెజ్లర్లు రవికుమార్ దహియా, దీపక్ పునియా సంచలన విజయాలతో సెమీస్ కు దూసుకెళ్లారు. పతకం సాధించేందుకు...
నలుగురు కవులతో నా అనుభవం – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో నలుగురు కవులతో తన అనుభవం గురించి వివరించారు. తన మొట్టమొదటి అభిమాన కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి అని చెప్పారు. అలాగే ఆత్రేయ, వేటూరి...
ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధుకు ఘనస్వాగతం, సన్మానించిన కేంద్ర మంత్రులు
టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కాంస్య పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 2016 రియో ఒలింపిక్స్లో రజత పతకం...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 23676 పాజిటివ్ కేసులు, 148 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 23,676 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో ఆగస్టు 3, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ విద్యార్థులంతా పాస్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదో తరగతి పరీక్షలను, ఇంటర్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓపెన్ స్కూల్ విద్యార్థుల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం కీలక...
వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 4, బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి...
ఏపీలో కరోనా : 24 గంటల్లో 1546 పాజిటివ్ కేసులు, 18 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 69,606 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఆగస్టు 5న వన మహోత్సవంలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 5వ తేదీన మంగళగిరి ఎయిమ్స్ లో జరగనున్న జగనన్న పచ్చతోరణం (వన మహోత్సవం) కార్యక్రమంలో పాల్గొననున్నారు. వన మహోత్సవం సందర్భంగా ఎయిమ్స్ లో...
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల, 99.04 శాతం పాస్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం నాడు 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 21 లక్షలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు నమోదు...
తెలంగాణలో కొత్తగా 609 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 609 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆగస్టు 3, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై లోక్ సభలో కేంద్ర హోమ్ శాఖ స్పష్టత
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై మంగళవారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగం లోని ఆర్టికల్ 170 (3)కి లోబడి 2026 సంవత్సరం తర్వాత మొదటి సెన్సస్ జనాభా...
గొల్లపల్లె గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై పోరాటంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా పరిగణించి నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.38 శాతం, మరణాల రేటు 1.34 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 30,549 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,17,26,507 కు చేరుకుంది. గత 37 రోజులుగా రోజువారీ కరోనా కేసులు 50 వేల...
టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం, వర్కింగ్ ప్రెసిడెంట్స్ కు బాధ్యతలు...
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అయిన గీతా రెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహమ్మద్ అజారుద్దీన్,...
బండి సంజయ్ మహా పాదయాత్ర వాయిదా
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగస్టు 9వ తేదీ నుండి హైదరాబాద్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి “మహా పాదయాత్ర” చేపట్టనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే....
ఒలింపిక్స్ లో హాకీ సెమీఫైనల్లో భారత్ జట్టు ఓటమి, కాంస్య పతకం కోసం జర్మనీతో...
టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లో ఓటమి పాలైంది. మంగళవారం ఉదయం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ప్రపంచ నంబర్ వన్ బెల్జియం జట్టు, భారత్ పై 5-2 గోల్స్ తేడాతో...
ఓట్స్ ఎనర్జీ బార్స్ తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
కోవిడ్ పై వచ్చే రెండు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాలి, పెళ్లిళ్లలో 150 మందికే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు కోవిడ్–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే రెండు...
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు: సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 2, సోమవారం నాడు నల్గొండ జిల్లాలోని హాలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నాగార్జునసాగర్ నియోజక వర్గ ప్రగతి సమీక్షా సమావేశం సభలో సీఎం కేసీఆర్...




















































