ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ కు గాయం, ఇంగ్లాండ్‌ తో తోలి టెస్టుకు దూరం

0
భారత్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ గాయపడ్డాడు. సోమవారం నాడు నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో భారత నెట్స్...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 591 కరోనా కేసులు, 643 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 591 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 2, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,45,997 కి చేరింది. అలాగే...

డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ e-RUPI ని ప్రారంభించిన ప్రధాని మోదీ

0
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 2, సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ 'ఈ-రూపీ' (e-RUPI)ని ప్రారంభించారు. ప్రీపెయిడ్ ఈ-ఓచర్ అయిన ఈ-రూపీ ద్వారా క్యాష్ లెస్ (నగదు...

ఏపీలో కొత్తగా 1546 మందికి కరోనా పాజిటివ్, 15 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,546 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆగస్టు 2, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,70,008...

టోక్యో ఒలింపిక్స్ : చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు, తొలిసారిగా సెమీఫైనల్...

0
టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. సోమవారం ఉదయం ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌ ఘనవిజయం సాధించింది. మూడుసార్లు ఒలింపిక్‌ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాను రాణి...

నామినేటెడ్ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌ రెడ్డి ఖరారు

0
హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌ రెడ్డిని నామినేటెడ్ ఎమ్మెల్సీగా నియమించాలని తెలంగాణ కేబినెట్ ఆదివారం నాడు నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ కోటాలో ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి కౌశిక్‌ రెడ్డి...

మహారాష్ట్రలో 24 గంటల్లో కొత్తగా 4869 కరోనా కేసులు, 90 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 2, సోమవారం నాడు 4,869 కరోనా కేసులు, 90 మరణాలు...

ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారు అమర్జీత్‌ సిన్హా రాజీనామా!

0
ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి ఓ సీనియర్ అధికారి వైదొలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారు అమర్జీత్‌ సిన్హా సోమవారం రాజీనామా చేసినట్టు సమాచారం. అమర్జీత్‌ సిన్హా 1983 బ్యాచ్ బీహార్ క్యాడర్...

దేశంలో కొత్తగా 40134 కరోనా కేసులు, 36964 రికవరీలు నమోదు

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే వరుసగా 36 రోజులుగా రోజువారీ కరోనా కేసులు 50 వేలలోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 40,134 కరోనా కేసులు నమోదవడంతో...

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 49.64 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత

0
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. దేశంలో జూన్ 21, 2021 నుంచి ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద అందరికి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ లో భాగంగా మొదటి 42 రోజులలో...

తెలంగాణ కేబినెట్ : 50 వేల వరకున్న రైతుల రుణాలను మాఫీ చేయాలని ...

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, రాష్ట్రంలో...

దళిత బంధు ఆగస్టు 16 నుంచి ప్రారంభం, దేశానికి దారి చూపే పథకమని అభిప్రాయపడ్డ...

0
ఆగస్టు 16వ తేదీ నుండి 'దళిత బంధు' పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగం సిద్ధం కావాలని కేబినెట్ ఆదేశించింది. దళిత...

57 ఏళ్లకు వృద్ధాప్య పెన్షన్ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలి, సీఎం కేసీఆర్ ఆదేశాలు

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57...

కరోనా వ్యాప్తి, మెడికల్ కాలేజీలు ఏర్పాటు, అనాథలైన పిల్లలపై తెలంగాణ కేబినెట్ కీలక చర్చ

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో వైద్యశాఖ, కరోనా వ్యాప్తిపై కీలకంగా చర్చించారు. అలాగే కరోనా కాలంలో అనాథలైన పిల్లలను కాపాడుకోవడం, వైద్యరంగాన్ని పటిష్టం చేయడం, నూతన...

పింగ‌ళి వెంక‌య్య నిత్య స్మ‌ర‌ణీయులు, ఆయ‌న సేవ‌లను ఈ దేశం ఎప్ప‌టికీ మ‌రువ‌దు: సీఎం...

0
భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. "భార‌త...

తెలంగాణలో కొత్తగా 455 కరోనా కేసులు, 648 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 455 కేసులు నమోదవడంతో ఆగస్టు 1, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,45,406 కి...

మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 6479 పాజిటివ్ కేసులు, 157 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 1, ఆదివారం నాడు 6,479 కరోనా...

ఏపీలో గత 24 గంటల్లో 85856 కరోనా పరీక్షలు, 2287 మందికి పాజిటివ్ గా...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,68,462 కు...

టోక్యో ఒలింపిక్స్‌ లో పీవీ సింధు సంచలనం, కాంస్యం పతకం కైవసం

0
టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఆదివారం సాయంత్రం...

తెలంగాణలో గత 24 గంటల్లో 1,46,621 మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

0
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 31, శనివారం నాడు 43,466 మందికి మొదటి డోస్, 1,03,155 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 1,46,621...