దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…

0
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 42,982 కేసులు, 533 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,12,114 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,26,290...

41 ఏళ్ల తర్వాత హాకీలో భారత్ కు ఒలింపిక్ పతకం, అద్భుత విజయంతో కాంస్యం...

0
టోక్యో ఒలింపిక్స్‌-2020లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 సంవత్సరాల తర్వాత హాకీలో ఒలింపిక్ పతకం సాధించి, కోట్లాది భారతీయులను ఆనందంలో ముంచింది. గురువారం ఉదయం కాంస్య పతకం కోసం...

వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సు 57 సంవత్సరాలకు తగ్గింపుపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు...

0
రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అవసరమైన సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారులందరికి పెన్షన్స్ మంజూరు...

హైదరాబాద్ లో 3000 పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్స్ ప్రారంభం : మంత్రి కేటీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం నాడు హైదరాబాద్ లో 3000 పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్‌ లను ప్రారంభించారు. హై-ఫై ప్రాజెక్ట్‌లో భాగంగా యాక్ట్ ఫైబర్‌నెట్ సహకారంతో ప్రభుత్వం ఈ...

ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంపై చర్చ, పవన్ కళ్యాణ్ తో ప్రధాన కార్యదర్శులు సమావేశం

0
జనసేన పార్టీ చేపట్టే కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ...

గోపీచంద్ చాణక్య సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...

వాసాల‌మ‌ర్రిలో తక్షణమే దళితబంధు, ద‌ళితుల ఖాతాల్లో రేపే 10 ల‌క్ష‌ల చొప్పున‌ జ‌మ‌

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా తుర్క‌ప‌ల్లి మండ‌లంలోని వాసాల‌మ‌ర్రిలో పర్యటించారు. వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ముందుగా...

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పై రాష్ట్రాల సీఎస్ లతో వీడియో కాన్ఫరెన్స్

0
భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" కి సంబంధించి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి డా.రాజీవ్ గౌబా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వేడుకలలో...

గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్‌ భారతితో కలిసి సీఎం వైఎస్ జగన్...

తెలంగాణలో 623 కరోనా కేసులు, జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలు ఇవే…

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 623 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదవడంతో ఆగస్టు 4, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,47,229 కి,...

భారత్ కు మరో పతకం ఖరారు, సంచలన విజయంతో ఫైనల్ కు భారత రెజ్లర్...

0
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం ఖరారైంది. పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ రవికుమార్‌ దహియా సంచలన విజయంతో ఫైనల్ కు దూసుకెళ్లాడు....

ఏపీలో కొత్తగా 2442 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 2442 కరోనా పాజిటివ్ కేసులు, 16 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 4, బుధవారం ఉదయం 10 గంటల...

మాజీ మంత్రి దేవినేని ఉమాకు బెయిల్ మంజూరు

0
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు బుధవారం నాడు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీప్రాంతంలో పర్యటన, అనంతరం జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామం వద్ద...

మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 6126 పాజిటివ్ కేసులు, 195 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 4, బుధవారం నాడు 6,126 కరోనా...

దేశంలో కొత్తగా కోలుకున్న 36668 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.37 శాతం

0
భారత్ లో గత కొన్ని రోజులుగా మళ్ళీ కరోనా కేసుల్లో పెరుగుదల కన్పిస్తుంది. రోజువారీ కరోనా పాజీటివిటీ రేటు 2.31 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి....

ఏపీలో సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ విద్యామండలి మంగళవారం నాడు విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇంటర్...

బాక్సర్‌ లవ్లీనాకు కాంస్య పతకం, ఒలింపిక్స్ లో 3 కు చేరిన భారత్ పతకాల...

0
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్ కాంస్య పతకం కైవసం జరిగింది. 69 కేజీల విభాగంలో బుధవారం ఉదయం జరిగిన సెమీఫైనల్లో టర్కీ...

సమాచారం లీక్ అభియోగంపై ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు ఆర్థికశాఖలో పనిచేస్తున్న​ ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖలో వ్యవహారాలపై సమాచారాన్ని లీక్ చేస్తున్నారన్న అభియోగాలతో ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. ఆర్థికశాఖలో...

దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్‌

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా తుర్క‌ప‌ల్లి మండ‌లంలోని వాసాల‌మ‌ర్రిలో పర్యటించారు. వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నుంచి...

రాజ్యసభలో ఆరుగురు టీఎంసీ ఎంపీలపై సస్పెన్షన్

0
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా లోక్‌సభ, రాజ్యసభల్లో పెగాసస్‌ స్పైవేర్ వ్యవహారం, వ్యవసాయ చట్టాల రద్దు, ఇంధన ధరల పెరుగుదల సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యులు చర్చకు పట్టుబడుతుండడంతో ఉభయసభల్లో...