ప్రముఖ సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్
దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు,...
వైద్య కోర్సుల్లో ఓబీసీలకు 27, ఈడబ్ల్యూఎస్ కు 10 శాతం రిజర్వేషన్లు అమలు :...
వైద్య విద్య కోర్సుల్లో రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు మరియు ఈడబ్ల్యూఎస్ కు(ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు) 10%...
నాయీ బ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుపై సీఎస్ సమీక్ష
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాడు నాయీ బ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై...
ఆగస్టు 2న నల్గొండ జిల్లా హాలియాలో సీఎం కేసీఆర్ పర్యటన
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆగస్టు 2వ తేదీన నల్గొండ జిల్లాలోని హాలియాలో పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివరి ఆయకట్టు భూములు వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఫిబ్రవరి నెలలో ప్రారంభించిన పలు లిఫ్టుల...
గత 7 ఏళ్లలో తెలంగాణలో 15 వేలకుపైగా పరిశ్రమలు ఏర్పాటు : మంత్రి కేటీఆర్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఈ-సిటీలో సోలార్ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ నూతన ప్లాంట్ ను గురువారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 623 కరోనా కేసులు, 746 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 623 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 29, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,43,716 కి చేరింది. అలాగే...
ప్రపంచ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన తెలంగాణ అటవీ శాఖ
ప్రపంచ పులుల దినోత్సవాన్ని (జూలై 29) తెలంగాణ అటవీ శాఖ ఘనంగా నిర్వహించింది. అడవులు, వన్యప్రాణులకు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని ప్రజలకు అర్థం అయ్యేరీతిలో వివరించే ప్రయత్నం అటవీ శాఖ చేసింది. పులులు...
ఏపీలో కొత్తగా 2107 మందికి కరోనా పాజిటివ్, 20 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,107 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 29, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,62,049...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 7242 పాజిటివ్ కేసులు, 190 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జూలై 29, గురువారం నాడు 7,242 కరోనా...
కేరళలో జూలై 31, ఆగస్టు 1న పూర్తిస్థాయి లాక్డౌన్, 6 గురు సభ్యుల కేంద్ర...
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 28, బుధవారం నాడు కేరళలో 22,056 కరోనా కేసులు, 131 మరణాలు నమోదయ్యాయి. రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.38 శాతం, మరణాల రేటు 1.34 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 43,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,15,28,114 కు చేరుకుంది. గత 32 రోజులుగా రోజువారీ కరోనా కేసులు 50 వేల...
జగనన్న విద్యాదీవెన కింద 10.97 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.693.81 కోట్లు జమ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ఈ ఏడాది ‘జగనన్న విద్యాదీవెన’ పథకం రెండవ విడత కింద రూ.693.81 కోట్ల నిధులు విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద...
కనెక్ట్ టూ ఆంధ్రకి లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్ల భారీ విరాళం, సీఎం జగన్...
ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాఠశాలల్లో నాడు-నేడు పథకానికి భారీ విరాళం అందింది. నాడు-నేడు పథకం రెండో విడతలో భాగంగా కంచికచర్ల, వీరులపాడు, తెనాలి, అచ్యుతాపురం, పరవాడ వంటి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో...
కరోనా మార్గదర్శకాలు పొడిగింపు, అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలకు ఆదేశాలు
దేశంలో కోవిడ్ మహమ్మారిపై నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్త కోసం జూలై 29, 2021 నుంచి అమల్లో ఉన్న మార్గదర్శకాలను ఆగస్టు 31, 2021 వరకు పొడిగిస్తునట్టు కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది....
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సినారె జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళులు
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కవిగా, సినీ గీతాల రచయితగా, పలు సాహితీ ప్రక్రియలను కొనసాగించి...
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు, 10 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన జలాశయానికి ఎక్కువుగా వరద పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 4,60,154 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. దీంతో...
రాష్ట్రంలో 6 వేల కోట్లతో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం – మంత్రి...
రాష్ట్రంలోని గొల్ల కురుమలందరూ ఆర్థికాభివృద్ధి సాధించేందుకే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్...
ఓట్ల కోసం కాకుండా, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నాం: మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో జూలై 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు గజ్వేల్ లోని మహతీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు కొత్త...
టీడీపీ నేత దేవినేని ఉమాకు 14 రోజుల రిమాండ్, రాజమండ్రి జైలుకు తరలింపుకు ఆదేశాలు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా బుధవారం ఉదయం దేవినేని ఉమాను నందివాడ పోలీస్స్టేషన్ కు...
కోవిడ్ వ్యాక్సినేషన్ లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి : సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కోవిడ్-19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులకు...






















































