ఒకసారి నీ స్వరము వినగానే – డా.జాన్ వెస్లీ తెలుగు క్రిస్టియన్ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 41831 కరోనా కేసులు, 541 మరణాలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 41,831 కరోనా కేసులు నమోదవడంతో ఆగస్టు 1, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్...
వెలుగుకి – చీకటికి మధ్య “ఒక్క క్షణం” – Raja Faith Ministries
"Raja Faith Ministries" యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
గుంటూరులో ఒడిశా కూలీల మృతి ఘటన, రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం...
గుంటూరు జిల్లాలోని రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కూలీల మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
గొర్రెల పంపిణీ, గొర్రెల సంపద అభివృద్ధిలో తెలంగాణకు దేశంలోనే మొదటి స్థానం: మంత్రి తలసాని
గొర్రెల పంపిణీ, గొర్రెల సంపద అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
ఈటల రాజేందర్ ను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ శుక్రవారం నాడు ప్రజాదీవెన పాదయాత్రలో స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స...
దేశంలో 46 జిల్లాల్లో 10% కంటే ఎక్కువగా కరోనా పాజిటివిటీ రేటు, 10 రాష్ట్రాల్లో...
దేశంలో గత కొన్ని రోజులుగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అస్సాం, మిజోరం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్ మరియు మణిపూర్ రాష్ట్రాలలోని కరోనాపరిస్థితులను సమీక్షించడానికి...
దేశంలో 2.27 లక్షలమందికి పైగా గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్
నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) సిఫారసుల ఆధారంగా దేశంలో గర్భిణీ స్త్రీలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి జూలై 2న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చిన...
తెలంగాణలో 621 కరోనా కేసులు, జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలు ఇవే…
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 621 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో జూలై 31, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,44,951 కి,...
టోక్యో ఒలింపిక్స్ : సెమీస్లో పీవీ సింధు ఓటమి, కాంస్య పతాకానికి మరో అవకాశం
టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీస్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) ఓటమి పాలైంది. శనివారం మధ్యాహ్నం జరిగిన సెమీ ఫైనల్లో ప్రపంచ...
ఏపీలో కొత్తగా 2058 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 2058 కరోనా పాజిటివ్ కేసులు, 23 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జూలై 31, శనివారం ఉదయం 10...
మోడల్ స్కూల్స్ టీచర్లకు నూతన పే స్కేల్, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్ లో పనిచేసే బోధనా, బోధనేతర సిబ్బందికి వేతనాలు పెంచింది. వీరికి కూడా ప్రభుత్వం ప్రకటించిన కొత్త 30 శాతం...
మహారాష్ట్రలో ఒకేరోజులో 6959 కరోనా కేసులు, 225 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శనివారం కొత్తగా 6,959 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 63,03,715 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటన
బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు శనివారం నాడు సంచలన ప్రకటన చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని, రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 41,649 కేసులు, 593 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,13,993 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,23,810...
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ...
ఒలింపిక్స్ లో కమల్ప్రీత్ కౌర్ అత్యుత్తమ ప్రదర్శన, మహిళల డిస్కస్ త్రోలో ఫైనల్ కు...
టోక్యో ఒలింపిక్స్-2020 క్రీడల్లో భారత్ నుంచి మరో అద్భుత ప్రదర్శన నమోదైంది. భారత క్రీడాకారిణి కమల్ప్రీత్ కౌర్ మహిళల డిస్కస్ త్రో లో ఫైనల్ కు దూసుకెళ్లింది. శనివారం ఉదయం జరిగిన మహిళల...
రామప్ప దేవాలయం చుట్టూ కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తాం : మంత్రి...
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం నాడు యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయంపై ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా, హెరిటేజ్...
గ్రామా, వార్డు సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లకు సన్నద్ధం కావాలి : సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు....
ఏపీలో నైట్ కర్ఫ్యూ ఆగస్టు 14 వరకు పొడిగింపు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ ఆగస్టు 14వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు....






















































