కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన 5 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు ప్రముఖ నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో...
తెలంగాణలో కొత్తగా 657 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో జూలై 28, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,43,093 కి,...
గాంధీ ఆసుపత్రిలో ఆగస్టు 3 నుంచి సాధారణ వైద్య సేవలు తిరిగి ప్రారంభం
రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే....
ఏపీలో గత 24 గంటల్లో 70695 కరోనా పరీక్షలు, 2010 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో జూలై 28, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,59,942 కు...
టీఎస్ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల, పాలిసెట్ ప్రవేశాల షెడ్యూల్ ఇదే…
తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ ప్రవేశపరీక్ష ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా...
మహారాష్ట్రలో ఒకేరోజులో 6857 కరోనా కేసులు, 286 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం కొత్తగా 6,857 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 62,82,914 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
దేశంలో కొత్తగా 43654 కరోనా కేసులు, 41678 రికవరీలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. వరుసగా 31 రోజులుగా రోజువారీ కరోనా కేసులు 50 వేల లోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 43,654 కరోనా కేసులు...
మాజీ మంత్రి పెద్దిరెడ్డి కీలక నిర్ణయం, జూలై 30న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్...
మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జూలై 30, శుక్రవారం నాడు...
రాష్ట్రాల వద్ద అందుబాటులో 2.18 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు, వినియోగం వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ...
ఈ ఏడాది ఈఏపీసెట్-2021లో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్-2021 లో...
కర్ణాటక నూతన సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం
కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ను ఎన్నుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేసిన అనంతరం మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జి కిషన్...
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా కృష్ణా జిల్లా కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమమైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై పలువురు నాయకులతో కలిసి దేవినేని...
కర్ణాటక రాష్ట్ర కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై, నేడే ప్రమాణస్వీకారం
కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పేరు ఖరారైంది. మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జి కిషన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగిన బీజేపీ...
తెలంగాణలో కొత్తగా 645 కరోనా కేసులు, 729 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 645 కేసులు నమోదవడంతో జూలై 27, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,42,436 కి...
జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కమిటీ ఏర్పాటు
జనసేన పార్టీ నిర్వహించే కార్యక్రమాల కోసం ఉద్దేశించిన విభాగానికి 14 మందితో ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ...
కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్, భారత్-శ్రీలంక రెండో టీ20 వాయిదా
భారత్, శ్రీలంక జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 25న జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది....
ఏపీలో కొత్తగా 1540 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1540 కరోనా పాజిటివ్ కేసులు, 19 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జూలై 27, మంగళవారం ఉదయం 10...
ప్రధాని మోదీతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. 7 లోక్ కళ్యాణ్...
నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను జూలై 19న ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు ఆప్ల ద్వారా వాటిని...
దేశంలో దాదాపు 4 లక్షల యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.39 శాతం
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. 132 రోజుల తర్వాత మొదటిసారిగా రోజువారీ పాజిటివ్ కేసులు 30 వేల కంటే తక్కువుగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 29,689...






















































