గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్
గిరిజనులలో కోవిడ్ వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచడానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కెసి తండాలో గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పట్ల...
తెలంగాణలో కొత్తగా 704 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 10, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,218 కి చేరినట్టు రాష్ట్ర...
చీజ్ మయో మిక్స్ వెజ్ శాండ్విచ్ తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
ఏపీలో కరోనా : కొత్తగా 2925 పాజిటివ్ కేసులు, 26 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 95,366 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక మంత్రి కేటీఆర్ శనివారం నాడు నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ముందుగా నారాయణపేట జిల్లా...
తమిళనాడు రాష్ట్రంలో జూలై 19 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న లాక్డౌన్ ను మరోసారి పొడిగించింది. కొన్ని ఆంక్షలను సడలిస్తూ జూలై 19 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమలు...
ఫిల్మ్ క్రిటిక్, సినీ నటుడు కత్తి మహేశ్ కన్నుమూత
ప్రముఖ సినీ నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.20 శాతం, మరణాల రేటు 1.32 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,07,95,716 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 1206 మంది మరణించినట్టు తెలిపారు. దీంతో...
రాష్ట్రాల వద్ద అందుబాటులో 1.73 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలో జూన్ 21, 2021 నుంచి ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద అందరికి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ లో భాగంగా మొదటి 19 రోజులలో (జూలై...
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే చేయాలి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
కరోనాను గుర్తించి ముందస్తు కట్టడి చేసి, ఇప్పటికే విజయవంతంగా నిర్వహించిన జ్వర సర్వేను మరోసారి రాష్ట్రంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల్లో...
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, ఎర్రబెల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని...
భారత్, శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ రీషెడ్యూల్?
భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13-25 తేదీల మధ్య 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ జరగాల్సిన సంగతి తెలిసిందే. అయితే ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ల తేదీలు...
తెలంగాణలో కైటెక్స్ గ్రూప్ రూ.1000 కోట్ల పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. కేరళకు చెందిన ప్రముఖ కైటెక్స్ గ్రూప్ తెలంగాణలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. పిల్లల దుస్తువుల తయారీలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న...
పొగడ్తల వలన వచ్చే లాభాలేంటి? నష్టాలేంటి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
నిరుద్యోగులకు శుభవార్త, మొదటి దశలో 50000 ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి...
కేరళలో 14 జికా వైరస్ కేసులు నమోదు, లక్షణాల వివరాలు ఇవే…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తో ఏర్పడ్డ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. కాగా కేరళ రాష్ట్రంలో తాజాగా జికా వైరస్ కేసులు వెలుగుచూడడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఇప్పటికే జికా వైరస్...
మహారాష్ట్రలో 24 గంటల్లో 8992 కరోనా కేసులు, 200 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జూలై 9, శుక్రవారం నాడు 8,992 కరోనా కేసులు, 200 మరణాలు నమోదయ్యాయి....
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఆయా పరీక్షల నిర్వహణకు...
ఏపీలో కరోనా : 24 గంటల్లో 3040 పాజిటివ్ కేసులు, 4576 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 3,040 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 9, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,17,253...
జూన్ 13న తెలంగాణ కేబినెట్ భేటీ, కరోనా పరిస్థితి, వ్యవసాయంపై చర్చ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జూలై 13, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యవసాయం,...






















































