తెలంగాణలో కరోనా: కొత్తగా 729 పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 729 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూలై 9, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...

తెలంగాణ మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ 2020-21 వార్షిక నివేదిక విడుద‌ల‌

0
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌కు సంబంధించిన 2020-21 వార్షిక నివేదిక‌ను మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర్వింద్...

దేశంలో ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమీక్ష

0
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ నిల్వల పెంపు, సరఫరా, లభ్యత పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో పిఎస్‌ఎ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పురోగతి గురించి...

టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎల్.ర‌మ‌ణ రాజీనామా

0
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎల్.ర‌మ‌ణ రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయుడుకు ర‌మ‌ణ పంపించారు. "తెలంగాణ‌లో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల...

గుంటూరు జిల్లా జవాన్ జస్వంత్ రెడ్డి వీరమరణం, రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించిన సీఎం...

0
జమ్మూకశ్మీర్‌ రాజోరి జిల్లాలోని సుందర్‌బాని సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబట ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు భారత ఆర్మీ సైనికులు వీరమరణం చెందారు. కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్లలో నాయిబ్ సుబేదార్...

దేశంలో కొత్తగా కోలుకున్న 44459 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.19 శాతం

0
భారత్ లో రోజువారీ కరోనా పాజీటివిటీ రేటు, యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 43,393 పాజిటివ్ కేసులు నమోదవగా, 911 మంది మరణించారు. దీంతో జూలై 9,...

ప్రభాస్ “యోగి” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...

సెప్టెంబరు నుండి 12 నుంచి 18 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్?

0
దేశవ్యాప్తంగా ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కోవిడ్ మూడో వేవ్ నేపథ్యంలో త్వరగా పిల్లలకు...

నేడు తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్‌

0
తెలంగాణ రాష్ట్ర డేటా సెంటర్ (ఎస్‌డీసీ)లో కొత్త యూపీఎస్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తుండడంతో ప్రభుత్వ వెబ్‌సైట్ల సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు రాష్ట్రంలోని 141 సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కూడా...

దేశంలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్: 36.89 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 36.89 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా...

సీఎం కేసీఆర్‌ తో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ భేటీ, త్వరలో టీఆర్ఎస్ లో...

0
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ గురువారం సాయంత్రం ప్రగతి భవన్‌ లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. గత కొన్ని రోజులుగా ఎల్‌.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు ఊహాగానాలు...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: రూ.23123 కోట్లతో కోవిడ్-19 అత్యవసర ప్యాకేజి

0
కేంద్ర కేబినెట్ విస్తరణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం నాడు తొలి కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అనంతరం కేబినెట్ నిర్ణయాలను...

గలి గలి సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్

0
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...

సరిగ్గా 100 రోజుల్లో పాదయాత్ర మొదలుపెడతా, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో వైఎస్...

0
తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్...

కల్లుగీత వృత్తిదారులకు కేసీఆర్ అభయహస్తం, రూ.13.96 కోట్ల ఆర్థిక సాయం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

0
రవీంద్రభారతిలో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్లుగీత వృత్తిదారులకు కేసీఆర్ అభయ హస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత వృత్తిదారులకు...

పాలకుల మధ్య స‌ఖ్య‌త ఉండాలి, పక్క రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టను – సీఎం...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రైతు దినోత్సవంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన రైతు సభలో పాల్గొన్నారు. తన తండ్రి, దివంగత సీఎం...

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందన

0
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో “వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ”ని గురువారం సాయంత్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై...

ఏపీలో 24 గంటల్లో 2982 కరోనా కేసులు, 27 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో జూలై 8, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,14,213 కు...

సూర్యాపేటలో పట్టణప్రగతి, 35 లక్షలతో నిర్మించిన అమృత పార్క్ ప్రారంభం: మంత్రి జగదీష్ రెడ్డి

0
తెలంగాణ రాష్ట్రంలో పట్టణాలు, పల్లెలు అభివృద్ధిలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 731 కరోనా కేసులు, 4 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 731 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 8, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,29,785 కి చేరింది. అలాగే...