దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 12న నీట్‌ (యూజీ)-2021 పరీక్ష నిర్వహణ

0
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆగస్టు 1, 2021 న జరగాల్సిన నీట్‌ (యూజీ)-2021 పరీక్షను కేంద్రప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 696 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 696 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 12, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,32,379 కి చేరింది. అలాగే...

తులసికి అంత పవిత్రత ఎందుకు?

0
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...

మహారాష్ట్రలో 24 గంటల్లో 7603 కరోనా కేసులు, 53 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జూలై 12, సోమవారం నాడు 7,603 కరోనా కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి....

రాజకీయరంగ ప్రవేశంపై మరోసారి స్పష్టతనిచ్చిన రజనీకాంత్, భవిష్యత్తులోనూ రానని వెల్లడి

0
ప్రముఖ సినీనటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ తన రాజకీయరంగ ప్రవేశంపై సోమవారం నాడు మరోసారి స్పష్టత ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావట్లేదని, భవిష్యత్తులో కూడా అలాంటి ప్రణాళికలు ఏమి లేవని రజనీకాంత్ వెల్లడించారు. సోమవారం...

దేశంలో 4 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.22 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్నవారి సంఖ్య మూడు కోట్లు దాటింది. దేశంలో గత 24 గంటల్లో 39,649 మంది బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ...

ఎల్‌.రమణకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

0
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఎల్‌.రమణ సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మ‌క్షంలో...

యూరోపియన్ ఫుట్ బాల్ ఛాంపియన్‌షిప్-2020 విజేతగా ఇటలీ

0
ఆదివారం నాడు లండన్ లోని వెంబ్లే స్టేడియంలో జరిగిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్-2020 ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై ఇటలీ విజయం సాధించి విజేతగా నిలిచింది. ఈ పుట్ బాల్ టోర్నీలో ఇటలీ క్రీడాకారులు...

టీడీపీ సీనియర్ నేత, శాప్‌ మాజీ ఛైర్మన్‌ పీఆర్‌ మోహన్‌ కన్నుమూత

0
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాప్‌ మాజీ ఛైర్మన్‌ పీఆర్‌ మోహన్‌ కన్నుమూశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ వీరాభిమాని...

తెలుగు అకాడమీ పేరు తెలుగు-సంస్కృత అకాడమీగా మార్పు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమీ పేరును మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ శనివారం నాడు ఉత్తర్వులు జారీ...

వింబుల్డన్‌ టైటిల్‌ ను ఆరోసారి కైవసం చేసుకున్న నోవాక్ జకోవిచ్

0
వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్ ను ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్‌ స్టార్‌, సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్‌ ఆరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం నాడు జరిగిన వింబుల్డన్‌-2021 ఫైనల్‌ పోరులో ఇటలీ...

కరోనాతో ఒకేరోజులో 156 మంది మృతి, మరో 8535 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం కొత్తగా 8,535 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 61,57,799 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...

ఏపీలో కొత్తగా 2665 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 91,677 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 2665 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో...

తెలంగాణలో కరోనా: 24 గంటల్లో 465 పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 465 కేసులు నమోదవడంతో జూలై 11, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,683 కి...

గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…

0
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. యాక్టీవ్ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 41,506 కేసులు, 895 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,37,222...

“ఎల్లలు లేనిది, సరిహద్దులు లేనిది” – డా.జాన్ వెస్లీ సాంగ్స్

0
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్‌ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...

బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

0
బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ లోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా...

త్వరలో ఈటల రాజేందర్ పాదయాత్ర

0
తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ నియోజవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్‌ లో ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన బీజేపీ నాయకత్వం ఆధ్వర్యంలో...

మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 8296 పాజిటివ్ కేసులు, 179 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 10, శనివారం నాడు 8296 కరోనా కేసులు, 179 మరణాలు...

జూలై 14న పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్ణిత సమయంలో పూర్తిచేసేందుకు కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో జూలై 14, బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి పోలవరం...