దేశంలో కొత్తగా కోలుకున్న 52299 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.09 శాతం
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కొత్తగా 43,071 పాజిటివ్ కేసులు నమోదవగా, 955 మంది మరణించారు. దీంతో జూలై 4, ఆదివారం ఉదయం 8 గంటల...
తెలంగాణలో 24 గంటల్లో 2,08,611 మందికి కరోనా వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 3, శనివారం నాడు 1,56,195 మందికి మొదటి డోస్, 52416 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 2,08,611...
ఎటువంటి స్నేహితులను ఎంపిక చేసుకోవాలి? – బ్లెస్సీ వెస్లీ
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, బ్లెస్సీ వెస్లీ...
సిరిసిల్లలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్, పలు అభివృద్ధి పనులు ప్రారంభం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 4, ఆదివారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద రూ.రూ.83.37...
తెలంగాణ వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడుతాం: సీఎం కేసీఆర్
నీటి కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకుండా, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వున్నప్పటికీ కృష్ణా నదిపై ఆంధ్ర ప్రదేశ్ నిర్మిస్తున్న చట్టవ్యతిరేక పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
దేవునితో సహవాసము – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకునేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలి: సీఎస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నాడు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా అభివృద్ధి పయనంలో పయనించడానికి ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకునేలా...
ఓట్స్ ఆమ్లెట్ వేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
పామాయిల్ తోటలు పెంచి రైతులు అధిక ఆదాయం పొందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి...
వ్యవసాయం అనేది రోటీన్ ప్రక్రియ కాదని, మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్ డిమాండుకు అనుగుణంగానే మారాలని రైతులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. శనివారం నాడు నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో...
డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద లబ్ధిదారులకు కార్లు పంపిణీ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్ప లౌకిక వాది అని, ఆయన సుపరిపాలనలో మత సామరస్యం వెల్లివిరుస్తోందని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు అన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ కమ్...
హైదరాబాద్ లో నెలరోజుల్లో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ నగరంలో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు శనివారం నాడు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. నెలరోజుల్లో బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ కింద హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...
15 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి, విడాకులు తీసుకుంటున్న అమీర్ ఖాన్, కిరణ్ రావు
బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావుల జంట విడిపోతున్నారు. 15 ఏళ్ల తమ వివాహబంధానికి స్వస్తి చెబుతూ, విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అమీర్ ఖాన్,...
స్పేస్ లోకి శిరీష బండ్ల, అరుదైన ఘనత దక్కించుకున్న తెలుగు యువతి
భారత సంతతికి చెందిన మరో మహిళ చరిత్ర సృష్టించబోతోంది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన శిరీష బండ్ల స్పేస్ లోకి ప్రయాణించే రెండవ భారత సంతతి మహిళగా నిలువనున్నారు. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న...
ఏపీలో కొత్తగా 2930 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 90,532 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 2930 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 9489 పాజిటివ్ కేసులు, 153 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 3, శనివారం నాడు 9489 కరోనా కేసులు, 153 మరణాలు...
తెలంగాణలో కరోనా: 24 గంటల్లో 848 పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 848 కేసులు నమోదవడంతో జూలై 3, శనివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,26,085 కి...
పన్నీర్ 65 తయారుచేసుకోవడం ఎలా? – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో...
ఉత్తరాఖండ్ రాష్ట్ర కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి, రేపే ప్రమాణస్వీకారం
ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి పేరు ఖరారైంది. శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరియు ఇతర బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో డెహ్రాడూన్లో జరిగిన బీజేపీ...
దేశంలో 97 రోజుల తర్వాత 5 లక్షల కంటే తక్కువుగా యాక్టీవ్ కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా 6 రోజులుగా 50 వేల కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, 97 రోజుల తర్వాత దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య...
దేశంలో 34 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుంది. జూన్ 21 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చాకా, దేశవ్యాప్తంగా రోజువారీగా లక్షల సంఖ్యలో లబ్ధిదారులకు వ్యాక్సిన్ డోసులు పంపిణి చేస్తున్నారు....






















































