గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…

0
దేశంలో కరోనా ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కొత్త కరోనా కేసులు వరుసగా ఆరోరోజూ కూడా 3 లక్షల కన్నా తక్కువగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు మాత్రం పెద్ద...

హైదరాబాద్ చేరిన 3 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, మేఘా సంస్ధ విరాళం

0
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి 11 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను విరాళంగా ఇస్తామని మెయిల్ (మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్) హామీ ఇచ్చిందని తెలంగాణ రాష్ట్ర...

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, జూన్ 7 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

0
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మే 10 నుండి మే 24 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. కాగా కరోనా...

రాష్ట్రాల వద్ద అందుబాటులో కోటి 60 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు : కేంద్రం

0
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులు, త్వరలో అందించబోయే డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన...

తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయింది : సీఎం కేసీఆర్

0
ప్రముఖ చిత్రకారుడు ఎల్.గోపి (లూసగాని గోపాల్ గౌడ్) మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేటర్ గా, కార్టూనిస్ట్ గా తన...

సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు, బిఏ రాజు మృతి పట్ల...

0
ప్రముఖ నిర్మాత, సినీ జర్నలిస్ట్, పీఆర్వో బిఏ రాజు శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. బిఏ రాజు మృతితో తెలుగు సినీపరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున,...

ప్రముఖ నిర్మాత, పీఆర్వో బిఏ రాజు కన్నుమూత

0
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, సినీ జర్నలిస్ట్, పీఆర్వో బిఏ రాజు కన్నుమూశారు. శుక్రవారం రాత్రి షుగర్ లెవెల్స్ లో హెచ్చు తగ్గులు రావడంతో పాటు గుండెపోటు రావడంతో...

రాష్ట్రమంతటా లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి: సీఎం కేసీఆర్

0
రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్‌డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, మరో మూడు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం కార్పోరేషన్స్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రెడ్డి, కమ్మ,...

వరంగల్ జైలు స్థలంలో అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మిస్తాం: సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు వరంగల్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఎంజీఎం ఆసుపత్రి సందర్శన, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు,...

ఏపీలో 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20937 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మే 21, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,42,079 కు చేరుకుంది. గత 24...

మహారాష్ట్రలో 24 గంటల్లో 29644 కరోనా కేసులు, 555 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కొత్తగా 29,644 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 55,27,092 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...

తెలంగాణలో కొత్తగా 3464 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 3464 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 21, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,47,727 కి చేరినట్టు రాష్ట్ర...

ఆయుర్వేద మందుపై సీఎం జగన్ కీలక నిర్ణయం, శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆదేశాలు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు రాష్ట్రంలో కరోనా నియంత్రణ, నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బోనిగి ఆనందయ్య పంపిణీ...

తెలంగాణ పదోతరగతి ఫలితాలు: 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటన

0
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా కేటాయించిన గ్రేడ్ ల...

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : 19 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 19 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారితో...

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌లుపై హైకోర్టు సంచలన తీర్పు

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికలపై (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) శుక్రవారం నాడు రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఎన్నికల కోడ్...

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

0
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు, బెయిల్‌ పిటిషన్ కు సంబంధించి శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ తరపున ముకుల్‌...

పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమనేత సుందర్‌లాల్ బహుగుణ కన్నుమూత

0
ప్రఖ్యాత పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నాయకుడు సుందర్‌లాల్ బహుగుణ కన్నుమూశారు. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలిన అనంతరం చికిత్స కోసం మే 8న రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో...

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా పేషంట్లకు ధైర్యం చెప్పిన సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు వరంగల్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12.45 గంటలకు ఎంజీఎం దవాఖానకు చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా కరోనా పేషంట్లు...