రాష్ట్రానికి కావాల్సిన వాక్సీన్లు, ఆక్సీజన్, రెమిడిసివర్ కోటా పెంచాలి, కేంద్రమంత్రితో హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సీజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్లు, టెస్టింగ్ కిట్లు,...
ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి చేశాం: మంత్రి కేటీఆర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని, వ్యాక్సినేషన్, లాక్డౌన్, ఇతర చర్యల వలన కోవిడ్ తగ్గుముఖం పడుతుందని...
కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ నేరుగా 18 రాష్ట్రాలకు సరఫరా – భారత్ బయోటెక్ సంస్థ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన "కొవాగ్జిన్" కరోనా వ్యాక్సిన్ ను ఇప్పటికే పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
కరోనాతో 24 గంటల్లో 816 మంది మృతి, మరో 46781 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. బుధవారం కూడా కొత్తగా 46,781 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 52,26,710 కి చేరింది....
తెలంగాణలో నేటినుంచే బ్యాంకుల పనివేళల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే 12 నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో బ్యాంకులు, ఏటీఎం సేవలకు మినహాయింపు ఇచ్చారు. ఈ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో పిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా బారినపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి పిల్లలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక...
ఏపీలో కొత్తగా 21452 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 90,750 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 21452 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అనంతపూర్, చిత్తూరు,...
వైఎస్ఆర్ రైతు భరోసా మొదటివిడత సాయంగా ఒక్కో రైతు ఖాతాలోకి రూ.7500
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది రైతు...
తెలంగాణలో కొత్తగా 4723 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 4723 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 12, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,11,711 కి చేరినట్టు రాష్ట్ర...
కరోనా నుంచి కోలుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ప్రముఖ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కాగా అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన...
గత 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. యాక్టీవ్ కేసులు వరుసగా రెండో రోజూ కూడా తగ్గాయి. అయితే కరోనా మరణాలు మాత్రం పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా...
తెలంగాణలో లాక్డౌన్ : హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్రంలో మే 12 నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే అన్ని...
జూనియర్ ఎన్టీఆర్ తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రకథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్యం గురించి...
నిర్మల్ పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అమలు తీరును తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. బుధవారం నాడు నిర్మల్ పట్టణంలో...
ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలందిస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిది : సీఎం కేసీఆర్
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రోగులకు వైద్య చికిత్స అందించే సమయంలో ఎంతో సహనంతో, తల్లిలాగా ప్రేమతో, సాంత్వన చేకూర్చే సిస్టర్ల త్యాగం మానవీయమైనదని...
తెలంగాణలో పదోతరగతి విద్యార్థులంతా పాస్, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తునట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదోతరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ మంగళవారం నాడు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది....
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ పై స్పష్టతనిచ్చిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్
రాష్ట్రంలో మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో అన్నిరకాల వైద్య సేవలు,...
తెలంగాణలో లాక్డౌన్ మార్గదర్శకాలు విడుదల, అనుమతి ఉన్నది వీటికే…
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
కరోనాతో ఒకేరోజులో 793 మంది మృతి, మరో 40956 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులతో పోల్చితే పాజిటివ్ కేసులు నమోదు కొద్దిగా తగ్గినప్పటికీ, రోజువారీగా పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మే 11, మంగళవారం...
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు, వ్యాక్సిన్లపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కరోనా కట్టడి, లాక్డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి కీలకనిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు...






















































