యువతకు యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు అవసరం : పవన్ కళ్యాణ్
యువతకు దేహ దారుడ్యంతోపాటు మానసిక బలం చేకూరేందుకు యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు దోహదం చేస్తాయి. వీటిని నేర్చుకోవడం ఎంతైనా అవసరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. మన దేశంలోనూ...
ఏపీలో కొత్తగా 984 కరోనా పాజిటివ్ కేసులు, 306 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 40,604 కరోనా పరీక్షలు నిర్వహించగా 984 మందికి పాజిటివ్...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతా మోహన్ పేరు ప్రకటన
తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరగనుంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ పేరును ప్రకటించారు....
మహారాష్ట్రలో కరోనా తీవ్రత: ఒక్కరోజే 36902 పాజిటివ్ కేసులు, 112 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 26, శుక్రవారం ఒక్కరోజే 36,902 కరోనా కేసులు, 112...
నిరుద్యోగ భృతి తప్పకుండా అమలుచేస్తాం : సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం నాడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధించబోమని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు...
తెలంగాణలో లాక్డౌన్ అనేది పెట్టబోము, ఎలాంటి ఆందోళన వద్దు: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ పై చర్చ జరుగుతుండడంతో, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో మరోసారి లాక్డౌన్ విధించబోమని పేర్కొన్నారు. "తొందరపడి లాక్డౌన్...
విద్యతో పాటు విచక్షణ ఉండాలి : డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
దేశంలో 4,21,066 కు చేరిన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 95.09 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 59,118 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,18,46,652 కు చేరుకుంది. కరోనాతో మరో 257 మంది...
ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 26, శుక్రవారం నాడు మూడునెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ప్రభుత్వం త్వరలోనే...
తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పేరును బీజేపీ జాతీయ ప్రధాన...
స్వల్ప అస్వస్థతకు గురైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థత గురయ్యారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో శుక్రవారం ఉదయం ఆయన న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్అండ్ఆర్) ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో రాష్ట్రపతి...
బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, రెండ్రోజుల పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. డాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి బంగ్లాదేశ్ దేశ ప్రధాని షేక్ హసీనా స్వాగతం పలికారు. మార్చి...
పరీక్షల విధానంపై సీఎం జగన్ కీలక నిర్ణయం, అన్ని కాలేజీలకు ఒకే రకమైన విధానం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం నాడు రాష్ట్రంలోని అటానమస్ కాలేజీల్లో పరీక్ష విధానంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించి...
కొనసాగుతున్న భారత్ బంద్, రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో నిరసనలు
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శుక్రవారం నాడు అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం ఆరు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 518 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 518 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గురువారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,05,309 కి...
హోలీ వేడుకల నేపథ్యంలో 36 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేత
హోలీ పండుగ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల పరిధిలో 36 గంటల పాటుగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని మార్చి 28వ తేదీ సాయంత్రం...
ఏపీలో 758 కరోనా పాజిటివ్ కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 35,196 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 758 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. మార్చి...
కర్నూల్ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుపెట్టడంపై చిరంజీవి స్పందన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్పోర్టును ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ప్రసంగిస్తూ, కర్నూల్ గడ్డకు చెందిన స్వాతంత్య్ర యోధుడు...
మహారాష్ట్రలో కరోనా విజృంభణ: 24 గంటల్లో 35952 పాజిటివ్ కేసులు, 111 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా 24 గంటల వ్యవధిలో 35 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా...
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ కు ఎంపికైన 60 మందికి నియామక పత్రాలు అందజేత
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో...


















































