దేశంలో శుక్రవారం ఉదయానికి దాదాపు 4 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ...

చంద్రబాబు, నారాయణపై సీఐడీ విచారణపై స్టే విధించిన హైకోర్టు

0
రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో నమోదైన కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, మాజీ మంత్రి పి.నారాయణకు సీఐడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...

ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి విశాఖ ఉక్కుపై తీర్మానం చేయాలి: పవన్

0
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ఇందుకోసమే ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు...

గత 24 గంటల్లో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 39,726 కరోనా పాజిటివ్ కేసులు, 154 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,14,331 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,59,370 కి పెరిగింది. ముఖ్యంగా...

కరోనా వ్యాక్సిన్ల పంపిణీపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన క్రిస్ గేల్

0
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా 'వ్యాక్సిన్‌ మైత్రి' పేరిట భారత్ పలు దేశాలకు కరోనా వ్యాక్సిన్లలను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జమైకాకు కూడా భారత్ కరోనా వ్యాక్సిన్లను పంపించింది....

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ : 8021 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి

0
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో ఏడు రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవి 8,021...

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 313 మందికి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 313 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 18, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360 కి...

ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానం : కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

0
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానంలో ఏడు రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో...

నూతన సచివాలయ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్

0
తెలంగాణ సచివాలయ నిర్మాణ కౌశలం దేశానికే వన్నెతెచ్చే విధంగా, అలంకృత రూపంతో అద్భుతంగా వుండాలని, పదికాలాల పాటు నిలిచివుండే తెలంగాణ సెక్రటేరియట్ ను పటిష్టమైన రీతిలో నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు....

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం: ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి

0
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం మూడు రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి...

ఏపీలో 24 గంటల్లో 31165 కరోనా పరీక్షలు, 218 మందికి పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 218 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 18, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,740...

ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత, షేక్ సాబ్జీ విజయం

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కల్పలతకు 6,153 ఓట్లు రాగానే సమీప ప్రత్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై విజయం...

కరోనా తీవ్రత : ఒకేరోజులో 25833 కరోనా పాజిటివ్ కేసులు, 58 మరణాలు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా 20 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నాడు కూడా కొత్తగా 25,833 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి....

కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 85 శాతం 6 రాష్ట్రాలలోనే నమోదు

0
దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కొత్త...

ఏపీలో 11 కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైంది వీళ్ళే…

0
ఏపీలో 11 కార్పొరేషన్లకు మరియు 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో గురువారం నాడు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, చైర్‌ పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. ముందుగా అన్ని ప్రాంతాల్లో...

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు: నాలుగో రౌండ్ రౌండ్ లో కూడా ఆధిక్యంలో నిలిచిన...

0
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండలో ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం ఎమ్మెల్సీ...

నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కమిటీ ఏర్పాటు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

0
తెలంగాణ రాష్ట్రంలో జనసేన కమిటీల ఏర్పాటు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అందులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీతో పాటుగా, త్వరలో ఉప...

రూ.2,30,825.96 కోట్లతో తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్‌

0
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,30,825.96...

ఇది రైతు ప్రభుత్వం, రాష్ట్ర బడ్జెట్ పై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందన

0
దేశంలో వ్యవసాయరంగానికి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఇది రైతు ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్...

జూనియర్‌ రెజ్లర్‌ రితికా ఫోగాట్‌ ఆత్మహత్య!

0
జూనియర్‌ రెజ్లర్‌ రితికా ఫోగాట్ (17) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. హర్యానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో స్టార్...