ఐపీఎల్-2020 నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ అధికారిక ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ను నిలిపివేస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏప్రిల్ 16, గురువారం నాడు అధికారికంగా ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఐపీఎల్-2020...
కరోనా కంటైన్మెంట్ జోన్ల పరిధిలో మంత్రి కేటీఆర్ పర్యటన
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సంయుక్తంగా దృష్టి సారించి...
పిజ్జా డెలివరీ బాయ్కి కరోనా, 72 కుటుంబాలు క్వారంటైన్ కు తరలింపు
ఢిల్లీలో 19 సంవత్సరాల పిజ్జా డెలివరీ బాయ్కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో ఒక్కసారిగా కలకలం రేగి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అతనితో తిరిగిన 20 మంది డెలివరీ...
తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
తెలంగాణ రాష్ట్రంలో డీఐజీలుగా పదోన్నతులు పొందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు ఏప్రిల్ 16, గురువారం నాడు పోస్టింగ్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2006 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఈ...
దేశంలో 1000 కి పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే …
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్...
ఏప్రిల్ 19న తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఏప్రిల్ 19, ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు,...
కేంద్రహోంశాఖకు లేఖ రాసింది నేనే- ఏపీ మాజీ ఎస్ఈసీ రమేశ్ కుమార్
కొన్ని రోజుల క్రితం తన భద్రత విషయంలో కేంద్రహోంశాఖకు రాసిన లేఖపై మరోసారి వివాదం చెలరేగడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా వివరణ ఇచ్చారు. కేంద్రహోంశాఖ...
ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితి బట్టి లాక్డౌన్ లో మార్పులు – సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న సాయం, లాక్డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తదితర అంశాలపై ఏప్రిల్...
తెలంగాణ, ఏపీలలో హాట్స్పాట్ జిల్లాల జాబితా
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి పెరుగుతుండడంతో మే 3 వ తేదీవరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్...
క్వారంటైన్ పూర్తయిన వారికి రూ.2వేలు ఆర్ధిక సాయం – సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు, బాధితులకు అందుతున్న చికిత్స, పలు ఇతర అంశాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...













































