కరోనా మహమ్మారి శాస్త్రీయ వాస్తవాలపై వివరణ
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి కేటీఆర్ సూచన
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ కారణంగా అన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు...
ప్రపంచవ్యాప్తంగా 70 వేలకు చేరువలో కరోనా మరణాలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ఇప్పటి వరకు 208 దేశాలకు విస్తరించగా, మొత్తం 12,73,990 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే అన్ని...
కరోనావ్యాప్తి నియంత్రణపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి పదిగంటల వరకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి...
తెలంగాణలో 334, ఏపీలో 266 కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 5, ఆదివారం నాడు ఒక్కరోజే 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
కరోనా లాక్డౌన్: ఏప్రిల్ 8న విపక్షనేతలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్-19(కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీ లీడర్లతో...
రాష్ట్రాల విద్యుత్ శాఖలకు కేంద్రం కీలక ఆదేశాలు
దేశంలో కరోనా మహమ్మారిని పారద్రోలుతూ కొత్త శక్తిని, ఉత్సాహాన్ని పొందుతూ దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో...
కరోనా నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వీడియో సందేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. ఏప్రిల్ 4, శనివారం సాయంత్రానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి పెరిగినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ...
బంగ్లాదేశ్ కు చెందిన 12 మంది తబ్లీగి సభ్యులపై కేసు నమోదు
మార్చ్ నెలలో ఢిల్లీలో తబ్లీగి జమాత్ సమావేశానికి హాజరైన 12 మంది బంగ్లాదేశ్ పౌరులపై ఎఫ్ఐఆర్ నమోదైందని ఏప్రిల్ 4, శనివారం నాడు ఉత్తరప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. విదేశీ చట్టాన్ని ఉల్లంఘించారనే కారణంతో...














































