లాక్డౌన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బీవీ పట్టాభిరామ్ లైవ్ సెషన్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్...
ఏపీలో వైద్య, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి స్థాయిలో జీతాలు
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులపై కరోనా ప్రభావం...
ఏపీలో కొనసాగుతున్న రూ.1000 నగదు పంపిణీ
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో పేదలకు ఉచితంగా రేషన్, పప్పులు...
వైద్య సర్వీసులను ఎస్మా పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్ 4 , శనివారం ఉదయానికి కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల...
అమెరికాలో 24 గంటల్లో 1500 కరోనా మరణాలు నమోదు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలలో ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువుగా వుంది. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ లలో...
చిరంజీవి, నాగార్జునలకు ప్రధాని మోదీ అభినందనలు
ప్రస్తుతం ప్రపంచవ్యాపంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2902...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, ఒక్కరోజే 75 మందికి నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుంది. ఏప్రిల్ 3, శుక్రవారం నాడు ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో...
ఫోర్బ్స్ 30 అండర్-30 ఆసియా 2020 జాబితాలో హైదరాబాదీలు, కేటిఆర్ ప్రశంసలు
తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన 30 అండర్-30 ఆసియా 2020 జాబితాలో భారత్ నుంచి 69 మంది ఎంపికవ్వగా, హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులు కూడా చోటు సంపాదించారు. మొత్తం 10 విభాగాల్లో...
తబ్లిగీ జమాత్…ఇప్పటికి 647 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ
ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో నిర్వహించిన "తబ్లిగీ జమాత్" కార్యక్రమం కారణంగా దేశంలోని 14 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏప్రిల్ 3, శుక్రవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది....
వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3, శుక్రవారం నాడు వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో...












































