కరోనాపై పోరు: తెలంగాణ సీఎం సహాయనిధికి భారీ విరాళాలు
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 6, సోమవారం నాటికీ 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 45 మంది ఈ వైరస్ లక్షణాల నుంచి కోలుకోగా, ప్రస్తుతం 308 మందిచికిత్స పొందుతునట్టు రాష్ట్ర...
ఏపీలో 304 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. ఏప్రిల్ 7, మంగళవారం నాడు ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా…ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో...
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఐసీయూలో చికిత్స
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల అగ్ర నాయకులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్...
లాక్డౌన్ కొనసాగించాలనే ప్రధాని మోదీకి చెప్పా – సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం, లాక్డౌన్ అమలుపై ఏప్రిల్ 6, సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో...
లాక్డౌన్ నేపథ్యంలో ఫుడ్ అండ్ నైట్ షెల్టర్లు వివరాలు ఇకపై గూగుల్ మ్యాప్స్ లో…
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఇతర రాష్ట్రాలలో ఉంటున్న వాళ్ళు సొంత ఊర్లకు వెళ్లలేక,...
కరోనాపై వాట్సాప్ చాట్ బాట్ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 5, ఆదివారం నాడు ఒక్కరోజే 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో...
ఏడాదిపాటు ఎంపీ వేతనాల్లో 30% కోత, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాక తొలిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఏప్రిల్ 6, సోమవారం నాడు ప్రధాని...
కరోనాపై లఘుచిత్రంలో నటించిన అమితాబ్, చిరు, రజనీ…
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా వ్యాప్తి చెందుతుంది. ఏప్రిల్ 6 సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4067కి చేరగా, ఈ వైరస్ వలన ఇప్పటివరకు 109మంది మరణించారని...
కరోనావ్యాప్తి నివారణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతూ పోతుంది. ఏప్రిల్ 6 సోమవారం నాడు ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ...














































