Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
రాజధాని అమరావతిపై టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం
'ప్రజా రాజధాని-అమరావతి' పేరిట టీడీపీ పార్టీ డిసెంబర్ 5, గురువారం నాడు రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించగా, 17 రాజకీయ...
డిసెంబర్ 26న కడప స్టీల్ప్లాంట్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4, బుధవారం నాడు కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
పెంచిన బస్సు చార్జీలు తక్షణమే తగ్గించాలి – జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ రోజు సీఎల్పీ కార్యాలయంలో ఆర్టీసీ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె సమస్య తీరిపోయిందనుకుంటే, చార్జీలు పెంచుతూ సీఎం కేసీఆర్ మరో...
అవినీతిపై ఫిర్యాదులకు 14400 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలనే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతిపై రాష్ట్ర ప్రజలు నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్...
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూత
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) టీఎన్ శేషన్ నవంబర్ 10, ఆదివారం నాడు కన్నుమూశారు. ఆదివారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన వయస్సు...
అమరావతిలో టీడీపీ బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో నవంబర్ 6, బుధవారం నాడు టీడీపీ బృందం పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి నారాయణ తదితర...
ఏపీఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, అక్టోబర్ 30 బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన...
నేడు సమావేశం కానున్న ఏపీ మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ నెలలో ఇప్పటికే 16వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి పలు...
అక్టోబర్ 16న ఏపీ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 16న జరగనుంది. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేబినెట్ భేటీ కానుంది....
ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా నియమితులైన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. అక్టోబర్ 7, సోమవారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ...