Home Search
%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF %E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం కీలక ప్రకటన.. ఏపీ రాజధాని అమరావతే, విజభన చట్టం ప్రకారం 2015లోనే నోటిఫై చేసినట్లు స్పష్టం
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ రాజధాని అంశంపై బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి...
బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నందమూరి తారకరత్నను పరామర్శించారు. కాగా ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్నకు భార్య తరపు బంధువు అవుతారు. ఈ క్రమంలో...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పలువురు పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పార్టీ కార్యకర్తలు అనేకచోట్ల టీడీపీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి లోకేష్ జన్మదిన...
రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్ లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎంపీ పీటీ ఉషకు చోటు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్గా ఉన్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ ఏడుగురితో కూడిన రాజ్యసభ వైస్ ఛైర్మన్ కొత్త ప్యానల్ ను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా రాజ్యసభ...
రాజ్యసభ వైస్ ఛైర్మన్ కొత్త ప్యానల్ జాబితా విడుదల, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డికి చోటు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు జరగనున్నాయి. కాగా రాజ్యసభ ఛైర్మన్గా ఉన్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ అధ్యక్షతన తొలిసారిగా రాజ్యసభ కార్యకలాపాలు జరగనున్నాయి....
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా నియమితులైన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను ఉపరితల రవాణా, పర్యాటక, టూరిజం మరియు సంస్కృతిపై పార్లమెంటరీ...