Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
192 విద్యార్థులకు కరోనా పాజిటివ్, 91 మంది ఒకే ట్యూషన్ సెంటర్ కి వెళ్తున్నట్టు గుర్తింపు
కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేరళలోని మలప్పురం జిల్లాలోని రెండు పాఠశాలల్లో 192 మంది 10వ తరగతి విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే...
జహీరాబాద్ టిఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జహీరాబాద్ టిఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా తీవ్రత ఎక్కువుగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...
ఏపీ ఎంపీలు రెడ్డప్ప, మాధవి లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఈ రోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమావేశాలకు హాజరయ్యే ఎంపీలకు ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన...
పాలకుర్తిలో లాక్డౌన్ కొనసాగించండి, కమిటీల ఆధ్వర్యంలో కరోనా కట్టడి
అఖిల పక్ష కమిటీల ఆధ్వర్యంలో సమన్వయంతో, స్వీయ నియంత్రణతో కరోనాని కట్టడి చేయాలని, పాలకుర్తిలో మరికొంత కాలం లాక్డౌన్ ని కొనసాగించండని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి...
ఏ జిల్లా కరోనా బాధితులకు ఆ జిల్లాలోనే ట్రీట్ మెంట్
'సామాజిక సమస్యగా మారిన కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డబ్బులకు కొదువ లేదు. కావాల్సిందల్లా ట్రీట్ మెంటు తో పాటు వైరస్ ని ఎదుర్కొనే...
ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో రోజురోజుకి కరోనా ప్రభావం పెరుగుతుంది. దీంతో ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ. నాగేందర్...
ప్రపంచవ్యాప్తంగా 3 లక్షలకు చేరువలో కరోనా మరణాలు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకూ మరింతగా పెరుగుతూ ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల 35 వేల...
కరోనా సమయంలోనూ రైతు బంధు, రుణమాఫీ, ఉపాధి హామీ నిధుల విడుదల
కరోనా కష్ట కాలంలోనూ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు నిధులు రూ.7వేల కోట్లు, 25వేల లోపు రుణాల ఏకమొత్తం మాఫీ కోసం రూ.1200 కోట్లు, ఉపాధి హామీ...
పొన్నూరు.. రైతుకంట కన్నీరు..!
గుంటూరుజిల్లా పొన్నూరులో రైతుల పొలాల్లో నీళ్లు లేవు కానీ.. ఐదేళ్లుగా కళ్లల్లో మాత్రం కన్నీళ్లే. కనీసం ఒక్క ఏడాదిలో కూడా పూర్తి పంట ఇంటికి తీసుకెళ్లలేకపోయారు. నీటి సమస్య.. విద్యుత్ సమస్య.. ప్రకృతి...