Home Search
ఉద్ధవ్ థాకరే - search results
If you're not happy with the results, please do another search
శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్కు ఊరట, 102 రోజుల తర్వాత బెయిల్ మంజూరు
శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్కు ఊరట లభించింది. బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆయన సహాయకుడు ప్రవీణ్ రౌత్ బెయిల్...
దేశవ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ ఘన విజయం
దేశంలోని ఆరు రాష్ట్రాలలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 3వ తేదీన ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలోని మునుగోడుతో పాటుగా మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బీహార్ లోని మొఖమా, గోపాల్ గంజ్,...
మహారాష్ట్ర: అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం, మద్దతుగా 164 ఎమ్మెల్యేలు
మహారాష్ట్ర రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ జూన్ 30న ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన విషయం...
మహారాష్ట్ర : జూలై 4న బలపరీక్షను ఎదుర్కోనున్న ఏక్నాథ్ షిండే ప్రభుత్వం
మహారాష్ట్ర రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా నెలకున్న రాజకీయ ఉత్కంఠకు తెరదింపుతూ, మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ జూన్...
మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం
గత కొన్నిరోజులుగా మహారాష్ట్ర రాష్ట్రంలో నెలకున్న రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన నేత ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాత్రి రాజ్ భవన్ లో...
హనుమాన్ చాలీసా వివాదం: తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న నవనీత్, రవి రాణాల పిటిషన్ను కొట్టివేసిన...
మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం ఇంకా రగులుతూనే ఉంది. తమపై నమోదు చేసిన రెండో ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న నవనీత్, రవి రాణాల పిటిషన్ను ముంబై హైకోర్టు నేడు కొట్టివేసింది. మహారాష్ట్ర ఎంపీ...
ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మరియు ఎంపీ నవనీత్ రాణాలకు వీఐపీ భద్రత కల్పించిన కేంద్ర ప్రభుత్వం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాథ్ మరియు మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణాలకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాయుధ వీఐపీ భద్రతను కల్పించినట్లు భద్రతాధికారులు శుక్రవారం తెలిపారు. ఇస్రో...
బీజేపీ ముంబైను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు ప్రయత్నిస్తోంది – శివసేన ఎంపీ సంజయ్ రౌత్
ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది, ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)కి కొందరు ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారని శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ...
ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలతో భేటీ?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సోమవారం రాత్రి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్...
ఆగిన గాన కోకిల గానం.. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత
భారతీయ సినీ అభిమానులను దశాబ్దాలపాటు తన గాత్రంతో మురిపించిన గాన కోకిల మూగబోయింది. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఈరోజు కన్నుమూశారు. గత నెల రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం...