Home Search
నిర్మలా సీతారామన్ - search results
If you're not happy with the results, please do another search
మునుగోడు ఉపఎన్నిక: జోరు పెంచిన బీజేపీ, నేటినుంచి ప్రచారంలోకి బండి సంజయ్
మునుగోడు ఉపఎన్నికలు తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ప్రచారాన్ని నేటినుంచి మరింత ఉధృతం చేయనుంది....
రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫోటో పెట్టడమంటే, స్థాయిని తగ్గించడమే – మంత్రి హరీష్ రావు
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు. తెలంగాణలో పర్యటిస్తున్న నిర్మలా సీతారామన్.. శుక్రవారం కామారెడ్డి...
దేశంలో నేటి నుండి పెరగనున్న పలు నిత్యావసరాల ధరలు.. వివిధ వస్తువులు మరియు సేవలపై జీఎస్టీ పెంపు
సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన కేంద్రం తాజాగా మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలను భారీగా పెంచింది. ఈ మేరకు కేంద్ర...
తెలంగాణకు చెందిన రూ. 40 వేల కోట్ల భూముల్లోని పీఎస్యూల ప్రైవేటీకరణపై, కేంద్ర మంత్రి నిర్మలకు మంత్రి కేటీఆర్...
తెలంగాణలోని ఆస్తులపై, భూములపై రాష్ట్ర ప్రజలకు సర్వ హక్కులు ఉంటాయని, వాటిని ఇష్టారీతిన ప్రైవేట్ పరం చేయడానికి గానీ, అమ్మడానికి గానీ ప్రభుత్వాలకు ఎలాంటి అధికారం లేదని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక...
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ముందుగా గురువారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్...
బీజేపీ ప్రకటించిన 16 మంది రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఇదే…
దేశంలో త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు-2022 కోసం భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ 16 పేర్లకు ఆమోదం తెలిపింది. 9 రాష్ట్రాలకు సంబంధించి త్వరలో ఖాళీ...
నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశమవనున్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు సమావేశం కానున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న రాజధాని వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోదీతో...
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్.. కేంద్రంలోని కీలక నేతలతో వరుస సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజధాని ఢిల్లీ వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. సుమారు గంట సేపు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి...
పరారీలో ఉన్న కుబేరుల నుంచి రూ.18 వేల కోట్లు రికవరీ చేశాం.. కేంద్రం
పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి బ్యాంకులు ₹18,000 కోట్లను రికవరీ చేశాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపారు. మాల్యా, మోదీ,...
పార్లమెంట్ లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం
ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. సబ్ కా సాత్ సబ్ కా...