Home Search
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్లో టికెట్ల లొల్లి.. రంగంలోకి ఏఐసీసీ
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. పోలింగ్కు మరో 48 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓవైపు అధికార పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఇప్పటికే ఓ విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. మరో...
కారు గేర్ మార్చిన కేసీఆర్.. 15 నుంచి రంగంలోకి..
కేసీఆర్.. ఆయన ఏం చేసినా ఓ లెక్కుంటది.. దాని వెనుక ఓ కథ ఉంటది. అసలు ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే కేసీఆర్.. సమర శంఖం పూరించారు. అన్ని పార్టీల కంటే ముందే...
బీజేపీకి గట్టి షాక్ ఇచ్చే యోచనలో ఆ నలుగురు సీనియర్ నేతలు?
తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజురోజుకు రెట్టింపు అవుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. రాజకీయ నాయకులు ఇళ్లు మారినంత సింపుల్గా పార్టీలు మారుతూ హీట్ పెంచుతున్నారు. నిన్న ఉన్న...
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ.. టికెట్ కోసం ఆశావాహులు.. ముఖ్యనేతల మధ్య పోటాపోటీ
తెలంగాణలో టికెట్ల లొల్లి షూరూ అయింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గులాబీ బాస్ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించి రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చేశారు. ఆశావాహులకు.. పలువురు సీనియర్లకు మొండి చేయి చూపించారు....
ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్కు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులేస్తోంది. వ్యూహాత్మకంగా ఆలోచిస్తోంది. వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కర్ణాటకలో గెలుపు ఊపులో తెలంగాణనూ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. దానికి అనుగుణంగానే అడుగులు...
ఖమ్మంలో లకారం చెరువుపై కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మం నగరంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఖమ్మం నగరంలోని లకారం చెరువుపై రూ.11.75 కోట్లతో నిర్మించిన కేబుల్...
రైతులకు మద్ధతుగా భారత్ బంద్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్
కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర...
ప్రజా‘పాలన’పై పట్టుబిగిస్తున్న రేవంత్
పాలకుడిని కాదు.. సేవకుడిని. తెలంగాణలో బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ప్రజాప్రభుత్వం కొలువుదీరింది.’.. ఇదీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రేవంత్ తొలి ప్రసంగం, తొలి ట్వీట్లోని సారాంశం. చెప్పినట్లుగానే ప్రజలచేత కీర్తించబడేలా రేవంత్...
సీతక్క తప్ప మిగిలిన అమాత్యులంతా కోటీశ్వరులే..
తెలంగాణలో తాజాగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని పన్నెండు మంది అమాత్యుల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు తొమ్మిది మంది మంత్రులపై కలిపి మొత్తం 136 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి. ఎన్నికల సమయంలో...
ఖమ్మంపై పట్టు బిగిస్తున్న పువ్వాడ..
జరగబోయే ఎన్నికల సమరం.. తెలంగాణ అంతటా ఒక ఎత్తు.. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక ఎత్తుగా మారింది. ఇక్కడ అందరూ దిగ్గజ నాయకులే. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ ఎస్లో ని ప్రముఖులు...