Home Search
యడియూరప్ప - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, మే 10 నుంచి 24 వరకు లాక్డౌన్ విధింపు
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా కర్ఫ్యూ అంతగా ఫలితాన్ని ఇవ్వని క్రమంలో మే...
కర్ణాటక రాష్ట్రంలో రెండు వారాల పాటుగా లాక్డౌన్ విధింపు
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27, మంగళవారం రాత్రి నుంచి 14 రోజుల పాటుగా రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ (కఠిన ఆంక్షలు) అమలు...
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్...
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు కరోనా పాజిటివ్
దేశంలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్...
డిసెంబర్ నెలాఖరుదాకా స్కూల్స్ తెరవొద్దని నిర్ణయం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభంపై ముందుగా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. అలాగే డిసెంబరు నెలాఖరుదాకా పాఠశాలలను తిరిగి...
నేడు తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం వైఎస్ జగన్
తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పాల్గొననున్నారు. సీఎం వైఎస్ జగన్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని, బుధవారం నాడు నేరుగా తిరుపతికి...
అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమా ఖండూ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి...
బెంగళూరులోని అతిపెద్ద కోవిడ్ సెంటర్ మూసివేయాలని నిర్ణయం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు చికిత్స అందించేందుకు బెంగళూరు నగరంలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద 10 వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే....
మరో సీఎంకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్...
ఆదివారం నాడు పెళ్ళిళ్ళు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ 4.0 అమలులో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చించి. కానీ ఆదివారం రోజు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంటుందని సీఎం యడియూరప్ప...