Home Search
యడియూరప్ప - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటకలోకి ఆ నాలుగు రాష్ట్రాల ప్రజలకు అనుమతి లేదు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కర్ణాటక సీఎం యడియూరప్ప చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ...
ఉద్రిక్తంగా మారిన కర్ణాటక బంద్
కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ పలు కన్నడ సంఘాలు ఈరోజు నుంచి రెండ్రోజులు పాటు బంద్ కు పిలుపునిచ్చాయి....
కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓటమితో సీఎల్పీ పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య
కర్ణాటక రాష్ట్రంలో 15 శాసనసభ స్థానాలకు డిసెంబర్ 5న నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు జరిగింది. ఈ ఫలితాల్లో అధికార బీజేపీ అత్యధికంగా 12 స్థానాలు గెలుచుకోగా,...
కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా
కర్ణాటక రాష్ట్రంలో 15 శాసనసభ స్థానాలకు డిసెంబర్ 5న నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు కొనసాగుతుంది. ఈ ఫలితాల్లో అధికార బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోనుంది. ఇప్పటి...
కర్ణాటక కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ దాడులు
కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, మాజీ మంత్రి, ఎంపీ జాలప్ప నివాసాలు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఐటీ శాఖ అధికారులు అక్టోబర్ 10 గురువారం నాడు సోదాలు నిర్వహించారు. ఐటీ...
కర్ణాటకలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ
కర్ణాటక రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి కీలక మలుపులు తీసుకొచ్చేలా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి పదవిలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం సిద్ధరామయ్యతో సహా పలువురి...
దక్షిణాదిలో హిందీని బలవంతంగా రుద్దితే ఒప్పుకొం
ఒక దేశం-ఒక భాష అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం లేపుతూనే ఉన్నాయి. హిందీ భాషపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు...
ఎట్టకేలకు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ
కర్ణాటకలో గతనెలలో జరిగిన నాటకీయ పరిణామాల తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యడియూరప్ప ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. పదిహేడు మంది సభ్యులకు తన కేబినెట్ లో స్థానం కల్పించారు. ఈ మేరకు...
కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ అదృశ్యం
కేఫ్ కాఫీ డే (సిసిడి) వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ అదృశ్యం కావడం ఇప్పుడు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తుంది. జూలై 29 న సాయంత్రం మంగుళూరులోని నేత్రావతి వంతెనపై కారు దిగిపోయి, డ్రైవర్ ను అక్కడే...
14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కర్ణాటక స్పీకర్
కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ జూలై 28న, 14మంది తిరుగుబాటు శాసనసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం 2023 ముగిసే వరకు వీరిఫై అనర్హత వేటు వేసి అనూహ్య...