Home Search
%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE - search results
If you're not happy with the results, please do another search
శ్రీకాళహస్తి రెడ్ జోన్ లోకి … పూర్తిస్థాయి లాక్డౌన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో శ్రీకాళహస్తి పట్టణంలోనే అత్యధిక కేసులు నమోదు కావడంతో పట్టణం మొత్తాన్ని రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చారు. కరోనా...
కరోనా ఎఫెక్ట్: మార్చ్ 19 నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ మూసివేత
హైదరాబాద్ నగరంలో గండిపేట ప్రాంతంలోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మార్చ్ 19వ తేదీ నుంచి మూసివేయనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని...
కరోనా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి – పవన్ కళ్యాణ్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 147 పాజిటివ్ కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 6 పాజిటివ్...
కరోనా ఎఫెక్ట్: తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న రామ్ చరణ్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 147 పాజిటివ్ కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 5 పాజిటివ్ కేసులు...
కరోనా ఎఫెక్ట్: రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర పెంపు
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే ప్లాట్ఫామ్ లపై రద్దీని తగ్గించి కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే ప్రయత్నంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం...
కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం, తాజ్ మహల్ మూసివేత
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తోంది. ఇప్పటివరకు 15 రాష్ట్రాల్లో 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు...
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో ఇప్పటివరకు 15 రాష్ట్రాల్లో 125 కరోనా కేసులు...
కరోనా వైరస్ నివారణపై జాగ్రత్తలు చెప్పిన రామ్ చరణ్, ఎన్టీఆర్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో కూడా కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ...
కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్రాల హెల్ప్లైన్ నంబర్ల జాబితా విడుదల చేసిన కేంద్రం
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉన్నట్లు గుర్తించిన...