Home Search
అంబటి రాంబాబు - search results
If you're not happy with the results, please do another search
అన్న వద్దు.. తమ్ముడే ముద్దు అన్న సీఎం జగన్
ఏపీలో మరో మంత్రి సీటుకు ఏపీ సీఎం జగన్ ఎసరు పెట్టేశారు. ఇప్పటికే గుడివాడ అమర్నాథ్ పొలిటికల్ కెరీర్ అయోమయంలో పడేసిన జగన్..గుమ్మనూరు జయరామ్ ను సైడేసేసారు. ఇప్పుడు ఏమీ లేని విషయాలకు...
సోషల్ మీడియాలో రీ సౌండ్ చేస్తున్న కౌంటర్లు
ఏపీలో నేతల మధ్య సీరియస్ డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రజా క్షేత్రంలో అయినా.. సోషల్ మీడియా అయినా సరే ఎక్కడ కూడా తగ్గేదే లే అంటూ అధికార, ప్రతిపక్ష నేతలు మాటల యుద్దానికి...
రాజధాని చుట్టూ వైసీపీ నేతల రాజకీయాలు
ఏపీ రాజకీయాలు ఇప్పుడు రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏపీ రాజధాని అమరావతిగా వద్దని ..మూడు రాజధానులే ముద్దని చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు...
వైసీపీ స్పీడు తగ్గిందా? అలా కనిపిస్తోందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఇన్చార్జిల మార్పు, అభ్యర్థుల ప్రకటన, కొత్తవారి కోసం వడబోత కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలన్నీ బిజీబిజీగా ఉంటున్నాయి. అయితే.. అధికార పార్టీ వైసీపీలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి....
సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో ఏం తేలబోతోంది?
వై నాట్ 175 అనేది ఏపీ సీఎం జగన్ ఎన్నికల నినాదం. ప్రతీ నియోజకవర్గంపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు అందుతున్న నివేదికలతో అలర్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఫైర్ బ్రాండ్...
పృథ్వీ హీరోగా శోభన్బాబు మూవీ.. ఈసారి శ్యాంబాబుగా ఫుల్ లెంగ్త్ పాత్ర
బ్రో సినిమా వివాదం ఇంకా ఏపీ మంత్రి అంబటి రాంబాబును వదలను అంటోంది. ఈ సినిమాలో మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ శ్యాంబాబు పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఏకంగా మీడియా సమావేశం...
బ్రో సినిమా వివాదంపై పవన్ స్పందన ఇదే..!
బ్రో సినిమాపై రంకెలు వేస్తున్న వారికి పవన్ దీటైన సమాధానం ఇచ్చారు. గత కొద్ది రోజులుగా బ్రో సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో విడుదలైన...
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా, అక్కడినుంచే పాలన కొనసాగిస్తా – శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడినుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రూ. 4,362 కోట్ల వ్యయంతో...
ఏపీ శాసనసభలో రూ.41,436 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి రూ.2,79,279 కోట్ల అంచనా వ్యయంతో 2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్ర...
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: నామినేషన్స్ దాఖలు చేసిన ఏడుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ అభ్యర్థులగా...