Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
భారత్లో మరోసారి కరోనా కలకలం.. 24 గంటల్లో 7 వేలకు పైగా కొత్త కేసులు నమోదు, 40 వేల...
భారతదేశంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజూవారీ పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదలతో ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కోవిడ్ కేసులు బుధవారం అమాంతం పెరిగాయి. ఏకంగా...
దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో 5,676 కోవిడ్-19 పాజిటివ్లు, 37వేలకు చేరిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా కొనసాగుతోంది. గత మూడు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన...
కరోనాపై దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్.. హర్యానాలోని ఎయిమ్స్ను సందర్శించిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో...
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో కొత్తగా 6155 మందికి కోవిడ్-19
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్బీబీ 1.16 రకం వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం...
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన కేంద్రం, రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులతో కీలక సమావేశం
దేశవ్యాప్తంగా కరోనా మళ్ళీ విస్తరిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులలో పెరుగుదల కనిపిస్తోంది. గడచిన వారం రోజులుగా 3వేలు, 4వేలుగా నమోదవుతున్న కేసులు ఈరోజు 6వేలకు పైగా నమోదవడం విశేషం. ఈ నేపథ్యంలో కేంద్రం...
దేశంలో మళ్ళీ వ్యాపిస్తోన్న కరోనా.. 24 గంటల్లో 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదు
భారత్లో కరోనా మళ్ళీ వ్యాపిస్తోంది. గత నాలుగో రోజులుగా వరుసగా మూడు వేలకు పైగానే నమోదైన కొత్త కేసులు బుధవారం మరింత పైకి ఎగబాకాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో నాలుగు వేలకు...
దేశంలో కరోనా: గత 24 గంటల్లో కొత్తగా 3,038 పాజిటివ్ కేసులు, 2,069 రికవరీలు నమోదు
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ మూడు వేలకు పైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు రోజులతో పోలిస్తే తాజాగా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. కేంద్ర...
కరోనా పరిస్థితులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమీక్షా సమావేశం, ఆందోళన వద్దని ప్రజలకు విజ్ఞప్తి
దేశ రాజధానిలో ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కరోనా పరిస్థితులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితినైనా...
దేశంలో కొత్తగా 3095 మందికి కరోనా పాజిటివ్, 15 వేలు దాటిన యాక్టీవ్ కేసులు
దేశంలో రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కొత్తగా 3095 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు...
దేశంలో కరోనా: గత 24 గంటల్లో కొత్తగా 3016 పాజిటివ్ కేసులు, 1396 రికవరీలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. 6 నెలల తర్వాత, తాజాగా రోజువారీ పాజిటివ్ కేసులు 3000కు పైగా నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 3016 కరోనా...