Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అధిక ప్రాధానత్య ఇవ్వాలి – గృహనిర్మాణ శాఖపై సమీక్షలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గృహనిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షలో...
అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో విషాదం, బీచ్లో 7గురు విద్యార్థులు గల్లంతు.. ఘటనపై సీఎం జగన్ ఆరా
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం పూడిమడక మొగ వద్ద ఏడుగురు విద్యార్థులు సముద్రపు అలలకు కొట్టుకుపోయారు. వీరంతా అనకాపల్లి పట్టణంలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలకు...
వ్యవసాయ మెటార్లకు మీటర్లు వలన రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదు – విద్యుత్ శాఖపై సమీక్షలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి...
ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన ‘నాసా’ ప్రోగ్రామ్ విన్నర్ జాహ్నవి దంగేటి, పైలెట్ ఆస్ట్రొనాట్ శిక్షణకు ఆర్ధిక...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి కలిశారు. అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ 'నాసా' ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్లో పాల్గొని చరిత్ర...
విద్యాశాఖపై సమీక్ష చేపట్టిన సీఎం జగన్, అధికారులకు కీలక ఆదేశాలు జారీ
ఏపీ విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ,...
ఏపీ గనుల శాఖకు జాతీయ అవార్డుపై సీఎం జగన్ హర్షం, అధికారులకు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఇటీవల ఏపీ మైన్స్ అండ్ జియాలజీ శాఖకు జాతీయ అవార్డు లభించిన నేపథ్యంలో ఏపీ...
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి కన్నుమూత, సంతాపం తెలిపిన ఏపీ సీఎం జగన్
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం పల్నాడు జిల్లా మాచర్లలో ఆమె తుది శ్వాస విడిచారు. సీతామహాలక్ష్మి ప్రస్తుతం మాచర్ల పట్టణం, ప్రియదర్శిని కాలనీలోని...
దేశంలో పలు రాష్ట్రాలకు మన పాలన ఆదర్శం, ఏపీలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సమీక్షలో సీఎం జగన్
దేశంలో పలు రాష్ట్రాలకు మన పాలన ఆదర్శం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన గురువారం ఆంధ్రప్రదేశ్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై కీలక సమీక్షా సమావేశం...
త్వరలో క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ప్రారంభించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరలో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో 'ప్రజాదర్బార్' ప్రారంభించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించేందుకు...
జల వనరుల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్టుపై పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ జల వనరుల శాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టిన ఆయన పోలవరం సహా ఇతర వ్యవసాయ...