Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఈనెల 24న ప్రకాశం జిల్లా చీమకుర్తి పర్యటనకు వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 24న ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా చీమకుర్తిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్...
జమ్మూ-కశ్మీర్ బస్సు ప్రమాదంలో ఏపీకి చెందిన ఐటీబీపీ జవాన్ వీరమరణం.. సంతాపం తెలిపిన సీఎం జగన్
జమ్ము కశ్మీర్లో మంగళవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్ దేవరింటి రాజశేఖర్ వీరమరణం చెందారు. ఐటీబీపీ సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో...
కొత్తగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి 754 ప్రొసీజర్లకు అనుమతి – వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో సీఎం జగన్ కీలక...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఆరోగ్యశ్రీ' పథకంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీనిలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి...
ఏపీ రాజ్భవన్లో ఆసక్తికర పరిణామం.. ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు
ఏపీ రాజ్భవన్లో సోమవారం ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఎట్ హోమ్' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అరుదైన గౌరవం.. రాష్ట్రపతి ఉత్తమ పోలీస్ సేవా పురస్కారం
ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. 2020 సంవత్సరానికి గానూ ఆయన ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీసు మెడల్కు ఎంపికయ్యారు. ఈ మేరకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల సందర్భాన్ని...
నేడు మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం జగన్ సందేశం
ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం మొహర్రం సందర్భంగా సీఎం జగన్ ముస్లిం సోదరులను ఉద్దేశించి...
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్, రేపు జరిగే నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి చేరుకొని, రాత్రికి...
రేపటినుంచి వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీలు.. ముందుగా కుప్పం నియోజకవర్గంపై దృష్టి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పార్టీ బాగు కోసం నిరంతరం పాటుపడుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆగస్ట్ 4వ...
ఏపీ గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్...
నేడు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్
నేడు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ...