Home Search
సజ్జల రామకృష్ణారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ (ప్రజా వ్యవహారాలు) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం జూన్ 18వ...
11 కార్పొరేషన్స్ వైఎస్సార్సీపీ కైవసం, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ హవా
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), విజయవాడ, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, మచిలీపట్నం, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం వంటి 11 కార్పొరేషన్లలో...
మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపని టీడీపీ, హిందూపురంలో కూడా వైఎస్సార్సీపీ హవా
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికి కేవలం తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీల్లోనే అత్యధిక వార్డులు గెలుచుకోగలిగింది. తాడిపత్రిలో మొత్తం 36 వార్డుల్లో టీడీపీ 18, వైఎస్సార్సీపీ...
ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆరు ఎమ్మెల్సీ...
సీఎం వైఎస్ జగన్ తో కేక్ కట్ చేయించిన సీఎస్, డీజీపీ, ప్రజాప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల...
ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రజాశక్తి భవనాన్ని ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా ప్రజాశక్తి దినపత్రిక కార్యాలయ శిలాఫలకాన్ని...
వైస్సార్సీపీలో ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగింత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ముగ్గురు...
కరోనా నియంత్రణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం...
పార్టీ కీలక నేతలతో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం నాడు శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. అలాగే ఈ...
కృష్ణ, గుంటూరు జిల్లాల నాయకులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 26, గురువారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో...