Home Search
పవన్ కళ్యాణ్ - search results
If you're not happy with the results, please do another search
ఎల్జీ పాలిమర్స్ బాధితులపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమిస్తాం
ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విష వాయువు స్టెరిన్ ప్రజా జీవితంపై దుష్పభావం చూపించినా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధిత ప్రజలకు ధైర్యం ఇచ్చేలా లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు....
కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన పలువురు ప్రముఖులు
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
కరోనాపై పోరుకు తెలుగు చిత్ర పరిశ్రమ విరాళాల వెల్లువ
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 935 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59,...
కరోనాపై పోరుకు అల్లు అర్జున్ రూ.1.25 కోట్ల విరాళం
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 27, శుక్రవారం నాటికీ దేశంలో 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 45,...
కరోనాపై పోరుకు చిరంజీవి, మహేష్ బాబు చెరో కోటి విరాళం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. మార్చ్ 26, గురువారం నాటికీ తెలంగాణ రాష్ట్రంలో 44 కరోనా పాజిటివ్ కేసుల నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా...
రేపు కరీంనగర్లో సీఎం కేసీఆర్ పర్యటన, కరోనాపై సమీక్ష
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్చ్ 21, శనివారం నాడు కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు...
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు వాయిదావేయాలని హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చ్ 21న జరగాల్సిన పరీక్ష...
కరోనా నియంత్రణకై నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 19, గురువారం నాటికి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 16 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం...
కరోనా వైరస్ నివారణకై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు
రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై మార్చ్ 19, గురువారం నాడు ప్రగతి భవన్ లో నిర్వహించిన అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్...