Home Search
ఇంఛార్జ్లను - search results
If you're not happy with the results, please do another search
27 మంది ఇంఛార్జ్లను మార్చిన జగన్.. రెండో జాబితా ఇదే..
వైసీపీ అధినేత, సీఎం జగన్ దూకుడు పెంచేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టేశారు. ఇప్పటికే 11 మంది ఇంఛార్జ్లను జగన్ మార్చేశారు. ఆ అంశం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాక...
17 స్థానాలకు ఇంఛార్జ్లను నియమించిన కాంగ్రెస్
తెలంగాణలో మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎన్నికల షెడ్యూల్ ముందు వరకు కూడా రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదని అంతా భావించారు. బీఆర్ఎస్కు ప్రధాన...
టీడీపీలోకి శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి.. ముహూర్తం ఫిక్స్
ఏపీలో రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఇదే సమయంలో అసంతృప్తులు ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారారు. టికెట్ దక్కకపోవడంతో.. వేరొక...
త్వరలో వైసీపీ ఎనిమిదో జాబితా విడుదల
ఎన్నికలవేళ వ్యూహాత్మకంగా ముందుకుకదులుతున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రెండో సారి అధికారం చేజిక్కించకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న జగన్.. ఆచితూచి అడుగులేస్తున్నారు. మిగతా పార్టీలకంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతున్నారు....
సిట్టింగ్లను మార్చడం వైసీపీకి లాభమా? నష్టమా?
దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. యాభైకి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కకు పెట్టేస్తున్నారు. పనితీరు బాగోలేని...
అలకబూనిన మరో వైసీపీ నేత
ఏపీలో దూకుడుగా వెళ్తోన్న.. వైసీపీ ఆరో జాబితాను కూడా ప్రకటించేసింది. ఈ జాబితాలో 6 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలకు ఇంఛార్జ్లను ప్రకటించింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే నెల్లూరు సిటీ...
వైసీపీ అయిదో జాబితా వచ్చేసింది..
ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. రెండోసారి అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటి...
నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అతనే..
ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏప్రిల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుండడంతో స్పీడ్ పెంచేశారు. తమ అభ్యర్థులను...
వైసీపీ ఐదో జాబితా వచ్చేది అప్పుడే..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ అభ్యర్థుల జాబితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన వైసీపీ.. ప్రస్తుతం ఐదో జాబితాపై కసరత్తు చేస్తోంది. అయితే వైసీపీ హైకమాండ్...
టి.బీజేపీలో భారీ ప్రక్షాళన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ హవా చాటాలని ప్రయత్నించిన బీజేపీకి నిరాశే ఎదురయింది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు వంటి దిగ్గజ నేతలు...