Home Search
ఎమ్మెల్యే మల్లాది విష్ణు - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేబినెట్ హోదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్గా నియమించింది. ఈ మేరకు ఆయనకు కేబినెట్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం...
ఎమ్మెల్యేలు, ఎంపీల్లో టికెట్ టెన్షన్..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో… మార్పులు చేర్పుల విషయంలో వైఎస్ జగన్ మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాల్లో 40 మంది వరకూ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేసిన వైసీపీ అధిష్టానం..మరికొన్ని గంటల్లో...
కాంగ్రెస్లోకి మల్లాది విష్ణు..?
వైనాట్ 175 అంటోంది వైసీపీ. 175కి 175 స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక...
అభ్యర్థుల ప్రకటన పూర్తవక ముందే పోటా పోటీ
ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల హీట్ రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. బెజవాడ పార్లమెంట్ కోసం కేశినేని...
వైసీపీలోకి వంగవీటి రాధా?.. ఇదీ క్లారిటీ
ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల ముంగిట జంపింగ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి కొందరు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. టికెట్ దక్కలేదని మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా...
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం, దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 7, గురువారం నుంచి అక్టోబర్ 15, శుక్రవారం వరకు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజున శ్రీ...
సీఎం వైఎస్ జగన్ తో కేక్ కట్ చేయించిన సీఎస్, డీజీపీ, ప్రజాప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల...
ఏపీ రాజ్భవన్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు చిన్నారులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా గవర్నర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు....
సంచలన బాంబు పేల్చిన చింతా మోహన్
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. క్రమంగా ఏపీపై కూడా పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి...
విజయవాడ సెంట్రల్లో రాధా వర్సెస్ ఉమా..
ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల దిశగా పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. సీట్ల ఖరారుపై ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. కీలకమైన నియోజకవర్గాల్లో ముఖ్య నేతల మధ్య పోటీ మొదలైంది. టీడీపీ, జనసేన...