Home Search
జీ20 - search results
If you're not happy with the results, please do another search
జీ20 సదస్సు నిర్వహిస్తోన్న భారత్కు కలిగే ప్రయోజనాలు
దేశ రాజధాని డిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరుగుతున్న జీ20 సదస్సుకు.. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాధినేతలతో సహా ఎన్నో దేశాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. అయితే...
నేటినుంచి శ్రీనగర్లో జీ20 సమావేశాలు.. బహిష్కరించిన చైనా, ధీటైన కౌంటర్ ఇచ్చిన ఇండియా
నేటినుంచి (మే 22, సోమవారం, 2023) జమ్మూ,కాశ్మీర్ లోని శ్రీనగర్లో మే 24 వరకు జీ20 సభ్యుల టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం జరుగనుంది. ఈ క్రమంలో జీ20 దేశాలకు చెందిన సుమారు...
జీ20 విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో గురువారం భారత జీ20 అధ్యక్షతన విదేశాంగ మంత్రుల సెషన్ 1 సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం వీడియో సందేశం...
జీ20 సమ్మిట్ వేదికగా కీలక ఘట్టం.. ఇండోనేషియా నుండి భారత్కు అధ్యక్ష బాధ్యతలు, స్వీకరించిన ప్రధాని మోదీ
బాలి వేదికగా జరుగుతున్న రెండు రోజుల కూటమి నేతల శిఖరాగ్ర సమావేశం (జీ20 సమ్మిట్) బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇండోనేషియా నుండి జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్కు...
జీ20 సమ్మిట్: ప్రధాని మోదీతో భేటీ తర్వాత, భారతీయులకు శుభవార్త చెప్పిన యూకే పీఎం రిషి సునాక్
ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సమ్మిట్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని యూకే ప్రధాని రిషి సునాక్ కలిశారు. ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం మరింత మెరుగు పరిచే అంశాలపై వారిరువురూ కొద్దిసేపు...
జీ20 సమ్మిట్: ఉక్రెయిన్ సంక్షోభానికి ప్రధాని మోదీ సలహా, కాల్పుల విరమణ, దౌత్యం కోసం పిలుపు
ఉక్రెయిన్లో కాల్పుల విరమణ మరియు దౌత్య మార్గానికి తిరిగి రావడానికి ప్రపంచం ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉందని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మంగళవారం బాలి వేదికగా జరిగిన జీ20 సమ్మిట్లో...
రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇమ్మాన్యుయేల్
భారత్కు 15 ఆగష్టు 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. 1950లోనే సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. 26 జనవరి 1950న గణతంత్ర దేశంగా భారత్ అవతరించింది. అప్పటి నుంచి ప్రతీ భారతీయుడు జనవరి 26న గణతంత్ర...
ఈ ఏడాదిలో నెటిజన్లు దేని గురించి ఎక్కువగా వెతికారో తెలుసా?
ఒకప్పుడు తెలిసిన విషయాన్ని మరింతగా తెలుసుకోవడానికి అయినా.. తెలియని విషయాన్ని కొత్తగా తెలుసుకోవాలన్నా కూడా ఏ టీచర్నో, కాస్త విషయ జ్ఞానం ఉన్న పెద్దవాళ్ల దగ్గరకో వెళ్లి అడిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ...
పాఠ్య పుస్తకాల్లో కూడా ఇండియా స్ధానంలో భారత్ పేరు
ఇప్పటి వరకూ భారతదేశాన్ని ఇండియాగా పిలుచుకునేవారు. అయితే ఈ పేరును భారత్గా మార్చేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ, జాతీయ వేదికలపై వాడేస్తోంది. ఇండియా పేరును భారత్గా అభివర్ణిస్తూ అన్ని చోట్లా...
గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి
2024 జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ఇటీవల జరిగిన జీ20 సదస్సు సందర్భంగా నిర్వహించిన...