Home Search
నాంపల్లి నియోజకవర్గం - search results
If you're not happy with the results, please do another search
ఓడిపోయినా మంత్రి కావాలని..!
కొలువుదీరిన కొద్ది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చకచకా పాలనను సాగిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆది నుంచీ స్పీడుగానే దూసుకెళ్తున్నారు. ఓవైపు ప్రభుత్వ పాలన.. మరోవైపు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు...
లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్
పదేళ్ల తర్వాత తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో పుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు లోక్సభ...
మజ్లిస్ లో క్యా సీన్ హై!
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం).. అదే మజ్లిస్. గ్రేటర్ హైదరాబాద్ లోని పాతబస్తీలో ఆ పార్టీకి తిరుగులేదు. ప్రధానంగా ఏడు నియోజకవర్గాలు ఆ పార్టీవే. అక్కడ పోటీ ఇచ్చేవారు.....
పాతబస్తీలో మారిన రాజకీయం
ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా పాతబస్తీ రాజకీయాలు మారిపోయాయి. ఎందుకంటే పాతబస్తీ రాజకీయాలను శాసించే మజ్లిస్కు ఈసారి ఎంబీటీ పోరు తప్పడం లేదు. యాకుత్పురా అసెంబ్లీ స్థానంలోనే...
అక్కడ ఎంఐఎం పోటీ కాంగ్రెస్ను దెబ్బకొట్టడానికేనా?
పాతబస్తీలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పురా, బహదూర్పురా, కార్వాన్, నాంపల్లి, మలక్పేట స్థానాల్లో మిగతా పార్టీలు పోటీలో నిలబడ్డా.. అవి నామమాత్రమే. ఏదో ఒక అద్భుతం జరిగితే కానీ.. వాటిలో ఎక్కడా ఎంఐఎంను కాదని...
కాంగ్రెస్ ‘గ్రేటర్’ వ్యూహం.. కానీ..?
తెలంగాణ కాంగ్రెస్లో కాస్త జోష్ పెరిగింది. సమరోత్సాహంతో ముందుకెళ్తోంది. ఇతర పార్టీల నుంచి కీలక నేతల రాకతో గెలుపుపై ఆశలతో ప్రచార రంగంలో దూసుకెళ్తోంది. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కొత్త వ్యూహాలతో ఈసారి...
అసదుద్దీన్ నయా స్ట్రాటజీతో కాంగ్రెస్కు షాక్ తప్పదా?
ఇప్పటి వరకూ తేలని లెక్కలకు, ఎన్నో అనుమానాలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమాధానమిచ్చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పడం కాదు.. పాతబస్తీతో పాటు 9 చోట్ల...
గ్రేటర్లో ఖరీదైన నియోజకవర్గాలపైనే నేతల ఫోకస్
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గ్రేటర్లో నోట్ల వర్షమే కురుస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా నవంబర్ 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి తక్కువలో తక్కువ చూసుకున్నా.. రూ.50 నుంచి 75...
చౌటుప్పల్లో రూ. 36 కోట్లతో 100 పడకల ఆస్పత్రి.. శంకుస్థాపన చేసిన మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి
హైదరాబాద్ నగర శివారు చౌటుప్పల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంగళవారం తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మరియు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ...
మునుగోడు రిజల్ట్స్: ఘనవిజయం వైపు దూసుకువెళ్తున్న టీఆర్ఎస్
మునుగోడులో 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఈ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం వైపు దూసుకువెళ్తున్నారు. 12 రౌండ్స్ కౌంటింగ్ అనంతరం టీఆర్ఎస్...