Home Search
ప్రధానమంత్రి నరేంద్రమోదీ - search results
If you're not happy with the results, please do another search
‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద దేశంలో త్వరలోనే 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తి – ప్రధాని...
పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల 'పక్కా' ఇళ్లను పూర్తి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. ఈ ఇళ్ళు మహిళా సాధికారతకు చిహ్నంగా కూడా...
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. హాజరైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి
దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందనం చేసి ఈ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం ఉద్ధవ్ థాకరే భేటీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంగళవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం ఉద్ధవ్ థాకరే 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని...
ఎన్డీఏ గెలుపుపై అంత నమ్మకమా?
పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు చాలా ధీమాగా ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ సహా ప్రముఖ నేతలు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ.. ఎన్డీఏ 400 స్థానాలకు పైగా...
జగమంతా రామమయం
అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. అన్న కవి మాటలు నేడు సాక్షాత్కరిస్తున్నాయి. అయోధ్య రామజన్మభూమి వివాదానికి చరమగీతం పాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక అనతికాలంలోనే రామమందిరాన్ని నిర్మించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం...
ఢిల్లీకి పయనమైన సీఎం జగన్.. రేపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం...
ప్రధాని మోదీ కృషి చేసినా విజయం సాధించలేకపోయాం.. ఓటమిని అంగీకరిస్తున్నాం – కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే గెలుపు ఖాయం కాగా.. ఈసీ అధికారిక ప్రకటన లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై ఓటమిని...
కేరళ పర్యటనలో ప్రధాని మోదీ.. వందేభారత్ ట్రైన్ మరియు దేశంలోనే తొలి వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం కేరళ విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం తిరువనంతపురం మరియు కాసర్గోడ్ మధ్య రాష్ట్రంలోని మొట్టమొదటి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్...
తెలంగాణతో పాటు మరో ఆరు రాష్ట్రాల్లో పీఎం మిత్రా మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు, ప్రధాని మోదీ ట్వీట్
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో 5ఎఫ్ విజన్కు (ఫార్మ్->ఫైబర్->ఫ్యాక్టరీ-> ఫ్యాషన్-> ఫారిన్ వరకు) అనుగుణంగా టెక్స్టైల్స్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్రా మెగా టెక్స్టైల్...
రూ.400 కోట్లతో బేగంపేటలో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో కానుక అందించిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. రూ.400 కోట్లతో హైదరాబాద్...