Home Search
భీమవరంలో - search results
If you're not happy with the results, please do another search
భీమవరంలో అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు...
నేడే భీమవరంలో అల్లూరి విగ్రహవిష్కరణ, ఒకే వేదికపైకి ప్రధాని మోదీ, సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (జూలై 4, సోమవారం) పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. దేశంలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి...
జూలై 4న భీమవరంలో అల్లూరి విగ్రహవిష్కరణ చేయనున్న ప్రధాని మోదీ, మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 4వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. దేశంలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి...
ఉండిలో ఫలితాలు తారుమారవుతాయా?
ఏపీలో జనసేన, బీజేపీ,టీడీపీ కూటమి చాలా బలంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నర్సాపురం ఒకటిగా చెబుతారు. పైగా ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సొంత ప్రాంతం కావడంతో..2019 ఎన్నికలలో పవన్తో పాటు...
వైసీపీకి డిపాజిట్ కూడా దక్కదా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం అన్న విషయం అందరికీ తెలుసు.చిరంజీవి నుంచి పవన్ వరకూ అందరూ అక్కడే పుట్టారు. అందుకే సొంత నియోజకవర్గం అంటే మెగా...
ఏపీలో థర్డ్ జెండర్ ఓటర్లు ఎంతమంది?
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆయా నియోజవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలలో ఉండే ఓటర్లు ఎంతమందనే లెక్క బయటకు వస్తుంటుంది. అయితే చాలామంది మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు అంటూ లెక్కలు చెబుతారు కానీ థర్డ్ జెండర్...
అన్ని నియోజకవర్గాలలోనూ కూటమి పోటీ
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో సీట్లపై ఫైనల్గా తీసుకున్న నిర్ణయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే,గతంలో అనుకున్న 24 సీట్లను కాదని 21 సీట్లతో జనసేన కోత విధించుకోవడం హాట్ టాపిక్ అయింది. అయితే...
పవన్ పోటీ భీమవరం నుంచి కాదా..?
ఏపీలో టీడీపీ-జనసేన సీట్ల సర్దబాటు గురించి.. జనసేనాని పవన్ పోటీ చేయబోయే స్థానం గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఒక అంశంపై మాత్రం ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈసారి జనసేన...
తెరపైకి మరో రెండు కొత్త నియోజకవర్గాలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన కలిసి రిలీజ్ చేసిన తొలి జాబితాలో.. జనసేనకు కేటాయించిన 24 సీట్లలో...
రాజకీయ నాయకులను వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు
రోడ్డు ప్రమాదాలు ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి. వారి కుటుంబాల్లో విషాదాలను మిగుల్చుతున్నాయి. మన దేశంలో ప్రతీ గంటకు సగటున 50 మంది రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నారు. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి....