Home Search
వందే భారత్ - search results
If you're not happy with the results, please do another search
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు
విజయవాడ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ పరుగులు పెట్టేందుకు ముహుర్తం ఖరారయిపోయింది. సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఏకంగా...
వందే భారత్ స్థానంలో వందే సాధారణ్ ట్రైన్..
ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇండియన్ రైల్వే (Indian Railway) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన జర్నీ అనుభూతిని అందించడంతో పాటు, మెరుగైన సర్వీసులను అందించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందన్న...
ఉత్తరాఖండ్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ఈశాన్య రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పరుగులు ప్రారంభించింది. ఈ సెమీ-హై స్పీడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ ట్రైన్ ఉత్తరాఖండ్లోని...
ఒడిశాలో తొలి ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో వర్చువల్గా జెండా ఊపి రైలును ప్రారంభించారు. పూరీ స్టేషన్లో అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో...
రాజస్థాన్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రతిష్టాత్మక రైలుకు జెండా...
రేపే ప్రధాని మోదీ చేతులమీదుగా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభం, టికెట్ ధరలు ఇవే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటికే విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్ రైలు నడుస్తుండగా.....
ఏప్రిల్ 1న భోపాల్ లో ప్రధాని మోదీ పర్యటన, భోపాల్-న్యూఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఏప్రిల్ 1, శనివారం) మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు భోపాల్ లోని కుషాభౌ...
ముంబయి-సోలాపూర్, ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద ముంబయి-సోలాపూర్, ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని...
రేపటినుంచి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ సేవలు.. వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జనవరి 15 (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే 'వందే భారత్' ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ మేరకు పీఎంఓ కార్యాలయం...
జనవరి 15న సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 15, ఆదివారం నాడు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ను ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్ గా...